Saturday, January 18, 2020

సీఏఏపై స్పందించిన పవన్ కళ్యాణ్: ఏమన్నారంటే..?, జనసైనికులకు కీలక సూచనలు

హైదరాబాద్: గత కొద్ది నెలలుగా భారతీయ జనతా పార్టీతో పొత్తుపై అగ్రనేతలతో చర్చలు జరిపామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. శనివారం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. బీజేపీతో పొత్తు చాలా లోతుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని చెప్పారు. 

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NCxiFa

Related Posts:

0 comments:

Post a Comment