అమరావతి: గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఓ దుండగుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3smAFDo
బీటెక్ విద్యార్థిని దారుణ హత్య: నడిరోడ్డుపై పొడిచి చంపిన దుండగుడు
Related Posts:
జగన్ సర్కార్ దిమ్మతిరిగే నిర్ణయం: బహిరంగ ప్రదేశాల్లో ఆ పని చేస్తే క్రిమినల్ కేసులు: ఉత్తర్వులు జారీఅమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మ… Read More
శ్రీకాకుళం జిల్లా క్వారంటైన్లో ప్రసవం: ప్రకాశం వలస కూలీ వేదన..క్వారంటైన్ల గురించి.. !శ్రీకాకుళం: జీవనోపాధి కోసం జిల్లాలకు జిల్లాలను దాటుకుని వచ్చిన ఓ కరోనా వైరస్ అనుమానితురాలు ప్రసవించారు. ప్రకాశం జిల్లా నుంచి పొట్ట చేతబట్టుకుని ఒడిశా … Read More
హార్రర్..లాక్డౌన్: నడిరోడ్డుపై కత్తులతో వీరంగం: సిలిండర్తో పేలుడుకు: ఎస్ఐ చేతులు నరికివేతచండీగఢ్: పంజాబ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. లాక్డౌన్ విధుల్లో ఉంటోన్న కొందరు పోలీసు అధికారులపై ఏడుమంది నిహంగ సామాజిక వర్గానికి చెందిన సిక్కులు వీరంగ… Read More
కరోనా భయంతో ఖాళీ అవుతున్న గ్రామాలు: ఇళ్లను వదిలేసి.. పొలాల్లో బిక్కుబిక్కుమంటూ.. !బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. బెంగళూరు వంటి నగరాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. సాఫ్ట్వేర్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని… Read More
కరోనా దారుణం: హైదరాబాద్ రోడ్డుపై శవం.. జేబులో వైరస్ టెస్టుల స్లిప్పు.. సిటీలో షాకింగ్ ఘటనగడ్డు రోజులు గడుస్తున్నకొద్దీ కరోనా వైరస్ కు సబంధించి అనూహ్య సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ లోని నారాయణగూడ ప్రాంతంలో ఓ వ్యక్తి రోడ్డుపైనే చ… Read More
0 comments:
Post a Comment