Wednesday, January 22, 2020

మూడు రాజధానులకు బ్రేక్: సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ బిల్లులు: మండలి ఛైర్మన్ సంచలన నిర్ణయం..!

ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు నిర్ణయాలకు బ్రేక్ పడింది. మండలిలో ఈ బిల్లులు ప్రతిపాదించే సమయం నుండి ఉత్కంఠ చోటు చేసుకుంది. అనేక కీలక పరిణామాలు..అధికార ప్రతిపక్షాల ఎత్తులు పై ఎత్తులతో మొత్తంగా చివరకు టీడీపీ డిమాండ్ మేరకు శాసన సభ ఆమోదించిన మూడు రాధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36cV0OE

Related Posts:

0 comments:

Post a Comment