విజయవాడ/హైదరాబాద్: ఈ ప్రాంతానికి (ఆంధ్రప్రదేశ్) వచ్చి రాజకీయాలు మాట్లాడవద్దని కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు తనతో చెప్పారని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం చెప్పారు. కానీ తాను తప్పకుండా రాజకీయాలే మాట్లాడుతానని చెప్పారు. సంక్రాంతి వేడుకలు, కోడి పందాల కోసం తలసాని ఏపీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FDzf0L
Wednesday, January 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment