విజయవాడ/హైదరాబాద్: ఈ ప్రాంతానికి (ఆంధ్రప్రదేశ్) వచ్చి రాజకీయాలు మాట్లాడవద్దని కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు తనతో చెప్పారని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం చెప్పారు. కానీ తాను తప్పకుండా రాజకీయాలే మాట్లాడుతానని చెప్పారు. సంక్రాంతి వేడుకలు, కోడి పందాల కోసం తలసాని ఏపీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FDzf0L
ఏపీకి వచ్చి రాజకీయాలు వద్దని టీడీపీ నేతలు చెప్పారు, కానీ అందుకే కచ్చితంగా మాట్లాడుతా: తలసాని
Related Posts:
టీఆర్ఎస్ ఎంఐఎం చెంచా .. చీకట్లో ప్రేమించుకుంటూ బయట డ్రామాలు : బండి సంజయ్ ధ్వజంజిహెచ్ఎంసి ఎన్నికలలో మేయర్ , డిప్యూటీ మేయర్ ఎంపికపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిహెచ్ఎంసి లో టిఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎ… Read More
రాజన్న రాజ్యం వద్దు.. రామరాజ్యమే కావాలి, షర్మిల పార్టీపై అర్వింద్ రియాక్షన్వైఎస్ షర్మిల పార్టీ పెడతానని ప్రకటించడంతో రాజకీయ ప్రకంపనలు నెలకొన్నాయి. పార్టీ పేరు వైఎస్ఆర్ టీపీ అని, ఏప్రిల్ 10వ తేదీన ఆవిర్భావం అని రకరకాల ఊహాగానాల… Read More
గంగానదిలో ప్రియాంకా గాంధీ పుణ్యస్నానం..నుదుట తిలకం: పూలు కురిపించిన యోగి సర్కార్లక్నో: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా.. అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆమె.… Read More
జీలాండియా: మునిగిపోయిన ఎనిమిదో ఖండంలో మరుగునపడిన రహస్యాలుClick here to see the BBC interactive ప్రపంచంలోని ఎనిమిదో ఖండం మన కళ్ల ముందే దాగివున్నా.. దానిని కనుగొనటానికి శాస్త్రవేత్తలకు 375 సంవత్సరాలు పట్టింది.… Read More
హైదరాబాద్ : శ్రీచైతన్య కాలేజీ ఎదుట లెక్చరర్ ఆత్మహత్యాయత్నం...హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శ్రీ చైతన్య కాలేజీ ఎదుట గురువారం(ఫిబ్రవరి 11) ఓ లెక్చరర్ ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే స్థానిక… Read More
0 comments:
Post a Comment