ఏపీ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా ముఖ్యమంత్రి..వైసీపీ నేతలు ముప్పేట దాడి చేసారు. సీఎం జగన్ గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలను ఎండగడుతూ దీనికి ఆధారంగా అధికారులు రాసిన లేఖలు..నాడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను స్క్రీన్ ప్రజెంటేషన్ ద్వారా సభలోనే ప్రదర్శించారు. ఇక..సీనియర్ మంత్రులు.. ఎమ్మెల్యేలు పంచ్లతో టీడీపీ మీద రాజకీయ దాడి చేసారు. అచ్చెన్నాయుడును
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32nLRC3
టార్గెట్ చంద్రబాబు..సభలో స్క్రీన్ ప్రజెంటేషన్: జగన్..ఎమ్మెల్యేల పంచ్లు: బుల్లెట్ దిగిందా..
Related Posts:
థర్డ్ పార్టీ ఫియర్ : తెలంగాణ పోలీసులపై నిఘా...అమలు సరిగ్గా అయితే ప్రజలకు వరమే..!మీరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారా... అయితే కేసు నమోదు చేయడంలో జాప్యం చేయడం గానీ.. లేక పోలీసులు సరిగ్గా స్పందించకపోవడం జరుగుతోందా.. అయితే అలాంటి ప… Read More
ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ లో తెలంగాణ ప్రస్థావన..! అవాస్తవాల కేసీఆర్ గా చిత్రీకరణ..!హైదరాబాద్ : ఎన్నో వివాదాలకు మూలం అవుతున్న 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్' సినిమాలో తెలంగాణ ప్రస్థావన ఇప్పుడు వాడి వేడి చర్చకు తావిస్తోంది. … Read More
వారే ఎందుకు లక్ష్యం, గెలవటానికి వీళ్లేదు : చంద్రబాబు - జగన్ టార్గెట్ ఎవరో తెలుసా..!అటు ముగ్గురు..ఇటు ముగ్గురు. అటు నుండి వారు గెలవకూడదు. ఇటు నుండి వీరు గెలవకూడదు. చంద్రబాబు -జగన్ తొలి టార్గెట్ వారే. వచ్చే ఎన్నికల్లో గెలుపు… Read More
యూనివర్శిటీ క్యాంపస్ లో కాలేజ్ విద్యార్ధినిపై అత్యాచారం, కామాంధులు!బెంగళూరు: కాలేజ్ అమ్మాయిని బెదిరించి అత్యాచారం చేసిన కేసులో కర్ణాటకలోని కులబర్గి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కాలేజ్ అమ్మాయిని … Read More
సుష్టుగా అన్నం తింటున్నారా..! తస్మాత్ జాగ్రత్త..!హైదరాబాద్ : అన్నం పరబ్రహ్మ స్వరూపిణి. భారత ప్రజలు బియ్యాన్ని, భుజించే భోజనాన్ని అంతటి పరమ పవిత్రంగా భవిస్తుంటారు. చాలా ఇళ్లల్లో అన్నం తి… Read More
0 comments:
Post a Comment