ఏపీ సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా ముఖ్యమంత్రి..వైసీపీ నేతలు ముప్పేట దాడి చేసారు. సీఎం జగన్ గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలను ఎండగడుతూ దీనికి ఆధారంగా అధికారులు రాసిన లేఖలు..నాడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను స్క్రీన్ ప్రజెంటేషన్ ద్వారా సభలోనే ప్రదర్శించారు. ఇక..సీనియర్ మంత్రులు.. ఎమ్మెల్యేలు పంచ్లతో టీడీపీ మీద రాజకీయ దాడి చేసారు. అచ్చెన్నాయుడును
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32nLRC3
Thursday, July 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment