Tuesday, January 7, 2020

రాజధాని తరలింపుపై ఏపీ సచివాలయ ఉద్యోగుల సమావేశం: రైతుల కంటే తమకే ఇబ్బంది అంటూ

ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుపై ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒక పక్క రాజధాని రైతుల ఆందోళన ఉధృతం అవుతుంటే మరోపక్క సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. సచివాలయ ఉద్యోగులు రాజధాని వైజాగ్ కు తరలిస్తున్న నేపధ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉద్యోగుల అభిప్రాయాన్ని కమిటీలు తెలుసుకోలేదని, ఇలా మారటం తమకు ఇబ్బందిగా ఉంటుందని ఉద్యోగులు మల్లగుల్లాలు పడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36ws6d7

Related Posts:

0 comments:

Post a Comment