ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుపై ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఒక పక్క రాజధాని రైతుల ఆందోళన ఉధృతం అవుతుంటే మరోపక్క సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. సచివాలయ ఉద్యోగులు రాజధాని వైజాగ్ కు తరలిస్తున్న నేపధ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఉద్యోగుల అభిప్రాయాన్ని కమిటీలు తెలుసుకోలేదని, ఇలా మారటం తమకు ఇబ్బందిగా ఉంటుందని ఉద్యోగులు మల్లగుల్లాలు పడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36ws6d7
రాజధాని తరలింపుపై ఏపీ సచివాలయ ఉద్యోగుల సమావేశం: రైతుల కంటే తమకే ఇబ్బంది అంటూ
Related Posts:
నీ భర్తకు చెబుతా.!: ఆమెకు ఇద్దరితో సాన్నిహిత్యం, ఒకరితో మరొకరిని చంపించి.. తానూ ఆత్మహత్యగద్వాల: ఆ యువతికి అప్పటికే వివాహమైంది. అయితే, ఆమెకు పరిచయం ఉన్న ఓ వ్యక్తి తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఆమె భర్తకు, అత్తింటివారికి చెబుతానంటూ బెదిరింప… Read More
వైఎస్సార్ను రిలయన్స్ చంపించిందని.. అంబానీతో సీఎం జగన్ మంతనాలు.. ఏపీలో హాట్ టాపిక్ ఇదే..గతంలో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న వైఎస్ జగన్కు పార్టీ అధిష్టానంతో విభేదాలు రావడానికి.. తర్వాతి కాలంలో వైసీపీ పార్టీ పుట్టుకురావడానికి దారితీసిన ముఖ్యమైన ఘట… Read More
సీఏఏ ఘర్షణలు: మేఘాలయాలో పది మందికి కత్తిపోట్లు, 2కు పెరిగిన మృతుల సంఖ్య, రంగంలోకి కేంద్ర బలగాలుషిల్లాంగ్: ఇప్పటికే దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరగగా.. తాజాగా మేఘాలయా రాష్ట్రంలో … Read More
ట్రంప్ గురించి ఆర్జీవీ చెప్పిందే నిజమైంది.. ఒప్పుకున్న అమెరికా ప్రెసిడెంట్.. మరో సంచలన ప్రకటన..‘‘భారీ జన సమూహాలంటే డొనాల్డ్ ట్రంప్కు అబ్సెషన్. ఆ బలహీనతను అడ్డం పెట్టుకుని భారత ప్రధాని మోదీ గేమ్ ఆడారు. కోటి మందిని రప్పిస్తానని ఊరించి ట్రంప్ ను అ… Read More
ఆ రెండే ఢిల్లీ అల్లర్లకు ఆజ్యం పోశాయి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిహైదరాబాద్: ఢిల్లీలో ఇటీవల చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. గచ్చిబౌలిలోని ఐఎస్బీలో ఏర్పాటు చేసిన ‘ఐడియాస్ ఫర్ ఇం… Read More
0 comments:
Post a Comment