రాష్ట్రానికి సరిగ్గా సెంటర్ పాయింట్ లో ఉంది కాబట్టే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని రాజధాని చేశారని, అంతేతప్ప ఇందులో పక్షపాతంగానీ, స్వార్థంగానీ లేనేలేదని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. అసలు రాజధానిని అమరావతి నుంచి వేరే చోటికి మార్చడానికి కనీసం ఒక్క కారణాన్నైనా సీఎం జగన్ చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. మంగళవారం నెల్లూరు టీడీపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SZI8IL
Tuesday, January 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment