రాష్ట్రానికి సరిగ్గా సెంటర్ పాయింట్ లో ఉంది కాబట్టే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని రాజధాని చేశారని, అంతేతప్ప ఇందులో పక్షపాతంగానీ, స్వార్థంగానీ లేనేలేదని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. అసలు రాజధానిని అమరావతి నుంచి వేరే చోటికి మార్చడానికి కనీసం ఒక్క కారణాన్నైనా సీఎం జగన్ చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. మంగళవారం నెల్లూరు టీడీపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SZI8IL
ఏ కులం వాళ్లు ఎంత భూమిచ్చారు? రాజధాని రైతుల కులం డేటా వెల్లడించే దమ్ముందా? సోమిరెడ్డి సవాల్
Related Posts:
తెలంగాణలో నో సెకెండ్ వేవ్?: పరిమితంగా కరోనా కేసులు: 11 వేలకు తగ్గిన పేషెంట్లుహైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తెలంగాణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశ రాజధాని సహా ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో సెకెండ్ వేవ్ పరిస్థితులు నెల… Read More
Rasi Phalalu (24th Nov 2020) | రోజువారీ రాశి ఫలాలువివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం… Read More
తమిళనాడు అల్లకల్లోలం: చెరువులను తలపిస్తోన్న చెన్నై వీధులు: ఏకధాటిగా: తీరం బిక్కుబిక్కుఅమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్ తుఫాన్ ధాటికి తమిళనాడు అతలాకుతలమౌతోంది. భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. రాజధాన… Read More
విరాట్ కేప్టెన్సీకి ఎసరు పెట్టిన రోహిత్ శర్మ: కోహ్లీకి అగ్నిపరీక్షగా ఆసీస్ టూర్న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కఠినమైన ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న వేళ. మరో మూడు రోజుల్లో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ల సిరీస్ ఆరంభం కాబోతోన్న సందర్భంలో… Read More
దారుణం... టెక్కీ సజీవదహనం... చేతబడి నెపంతో బావమరిది భార్య ఘాతుకం...ఓవైపు ప్రపంచమంతా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని పరుగులు పెడుతుంటే... మరోవైపు ఇప్పటికీ మంత్రాలు,తంత్రాలు,చేతబడులు వంటి అనాగరిక మూఢనమ్మకాల ఉచ్చుకు అమ… Read More
0 comments:
Post a Comment