హైదరాబాద్: ఎండాకాలం ఎండల మంట తో పాటు త్రాగునీటికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగర ప్రజల గొంతు తడిపే సింగూరు జలాలు అడుగంటడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరో పక్క మంజీరా జలాలు కూడా అంతంత మాత్రమే అందుతుండడంతో సింగూరు జలాలపై ఆధారపడిన జంటనగర వాసులకు గొంతు ఎండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయం కోసం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VJsMX0
ఎండి పోయిన మంజీరా, సింగూరు జలాశయాలు..! జంటనగరాల్లో తాగునీటికి కటకట..!!
Related Posts:
ఉన్నత విద్యలో తెలంగాణ భేష్ ఓవరాల్ ర్యాంకింగ్లో హెచ్సీయూకి 11 ప్లేస్ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉత్తమ విద్యాసంస్థల్లో తెలంగాణకు ర్యాంకుల పంట పడింది. జాతీయస్థాయిలో మంచి ర్యాంకులు సంపాదించాయి. రాష్ట్రంలో ఉన్న సెంట్రల్, స్టేట్… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విశాఖ ఉత్తరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పూర్తిగా విశాఖ నగర ప్రాంతంతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 1955 నుం డి 1962 వరకు కణితి నియోజకవర్గంగ… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: విశాఖ ఉత్తరంనియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 లో నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా కొత్తగా ఈ నియోజకవర్గం ఏర్పాటైంది. ఇప్పటి వరకు ఇక్కడ రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. 2009 లో క… Read More
నారా రోహిత్ జోస్యం .. జగన్ వైసీపీని బీజేపీలో కలిపేస్తారటకొన్ని గంటలే ప్రచారానికి సమయం ఉన్న నేపధ్యంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఈసారి విజయం సాధించటం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న… Read More
కేంద్ర ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కోల్పోతుందా ?ఎన్నికలను సమర్థంతవంతంగా ,నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ తన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతుందని దేశంలోని 66 మంది పదవి విరమణ పోందిన ఉన్నత స్… Read More
0 comments:
Post a Comment