Tuesday, January 8, 2019

జ‌గ‌న్ స‌మ‌ర‌నాదం : బ‌స్సు యాత్ర‌కు ముమూర్తం ఫిక్స్ : ఇక‌..ఏపి న‌డిబొడ్డు నుండే..!

వైసిపి అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల స‌మ‌ర‌శంకం పూరిస్తున్నారు. ఇచ్ఛాపురం వేదిక‌గా పాద‌యాత్ర ముగింపు స‌భ‌లో జ‌గ‌న్ 2019 ఎన్నిల‌కు సమ‌ర‌నాదం మోగించ‌నున్నారు. పాద‌యాత్ర ముగింపుతో రెస్ట్ తీసుకోన‌ని..ఎన్నిక‌ల రణ‌రంగంలోకి అస‌లైన కార్యాచ‌ర‌ణ తో దిగుతార‌ని చెబుతున్నారు. దీనిలో భాగంగా..ఢిల్లీలో హోదా నిర‌స‌న‌లు..బ‌స్సు యాత్ర తో పాటుగా అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌కు జ‌గ‌న్ రంగం సిద్దం చేసుకుంటున్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FhJKXl

0 comments:

Post a Comment