న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ బిల్లు 2018 ద్వారా ప్రభుత్వ కార్మికుల హక్కులను హరిస్తోందని ఆరోపిస్తూ పలు కార్మిక సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా పాల్గొనాలని నిర్ణయించింది. జనవరి 8, 9 తేదీలు.. రెండు రోజుల పాటు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FcG8GV
మోడీ ప్రభుత్వం హక్కులను హరిస్తోంది: భారత్ బంద్
Related Posts:
దుబ్బాక పోరు .. హరీష్ వర్సెస్ ఉత్తమ్... గెలుపుపై ధీమాలు... పేలుతున్న మాటల తూటాలుదుబ్బాక ఎమ్మెల్యే ,టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో దుబ్బాకలో ఉప ఎన్నిక… Read More
అలెక్సీ నావల్నీ: ‘‘ఆ విషప్రయోగంతో నరకానికి వెళ్లొచ్చినట్లు ఉంది.. పుతిన్ వల్లే ఇదంతా’’ - రష్యా ప్రతిపక్ష నాయకుడి ఆరోపణనరాలను తీవ్రంగా ప్రభావితం చేసే విష ప్రయోగం జరిగిన తరువాత కోలుకోవడం ఒక సుదీర్ఘమైన ప్రక్రియ అని రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ తెలిపారు. ఆయన, బ… Read More
మీడియా విశ్వసనీయతకు దెబ్బ - న్యూస్ చానెళ్లను వినోదంగా భావిస్తోన్న జనం - కారణాలివే..ప్రజల పక్షాన నిలబడి, పీడితులకు గొంతుకగా, ప్రభుత్వానికి సవాలుగా వ్యవహరించాల్సిన మీడియా సంస్థలకు సంబంధించి ప్రేక్షకుల ఆలోచనా సరళిలో భారీ మార్పులు వచ్చాయ… Read More
బీజేపీకి రాంరాం: ఎల్జేపీలో చేరిన ఉషా విద్యార్థి, చక్రం తిప్పిన చిరాగ్ పాశ్వాన్..బీహర్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ రాజకీయాలు మారిపోతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు.. మరో పార్టీలోకి వెళ్లిపోతున్నారు. అయితే ప్రధాన పార్… Read More
రాజీనామాకు నేనూ సిద్ధం: వైసీపీకి రఘురామ సవాల్, జగన్ ఢిల్లీ టూర్, ఎన్డీఏలో చేరికపైనా..న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి సొంత పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదా కోసం 21 మంది … Read More
0 comments:
Post a Comment