Thursday, January 16, 2020

రిపబ్లిక్ డే సందర్భంగా భారీ ఉగ్రదాడులకు ప్లాన్..భగ్నం చేసిన పోలీసులు

కొద్ది రోజుల్లో భారత్ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. గణతంత్ర వేడుకల సమయంలో ఉగ్రవాదులు అలజడి సృష్టించాలన్న వ్యూహాన్ని భగ్నం చేశారు శ్రీనగర్ పోలీసులు. గణతంత్ర వేడుకలకు ముందే దేశంలో భారీ స్థాయిలో కుట్రలు చేసేందుకు ప్లాన్ చేసింది ఉగ్ర సంస్థ జైషే మహ్మద్. ఈ కుట్రలను భగ్నం చేసిన శ్రీనగర్ పోలీసులు ఐదుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QZhJJO

Related Posts:

0 comments:

Post a Comment