కొద్ది రోజుల్లో భారత్ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. గణతంత్ర వేడుకల సమయంలో ఉగ్రవాదులు అలజడి సృష్టించాలన్న వ్యూహాన్ని భగ్నం చేశారు శ్రీనగర్ పోలీసులు. గణతంత్ర వేడుకలకు ముందే దేశంలో భారీ స్థాయిలో కుట్రలు చేసేందుకు ప్లాన్ చేసింది ఉగ్ర సంస్థ జైషే మహ్మద్. ఈ కుట్రలను భగ్నం చేసిన శ్రీనగర్ పోలీసులు ఐదుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QZhJJO
రిపబ్లిక్ డే సందర్భంగా భారీ ఉగ్రదాడులకు ప్లాన్..భగ్నం చేసిన పోలీసులు
Related Posts:
ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ ఇక దొరకదు.. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్-6 ఇంధనం..కొత్త మోడల్ కార్లు, బైకుల అమ్మకాలు పెరిగినా.. వాటిని నడపడానికి వాడే పెట్రోల్, డీజిల్ గ్రేడు మాత్రం అప్ డేట్ కాలేదు. ప్రస్తుతం మనమంతా యూరో-4 లేదా భారత్… Read More
వీడియో వైరల్ : ఈ 77ఏళ్ల తాతయ్య దొంగకు చుక్కలు చూపించాడు..ఫిదా అయిన నెటిజెన్లుఅసలే కలికాలం ఎటు చూసినా దొంగలే.. దొంగతనాలే. గతంలో ఓ వృద్ధ దంపతులను దోచుకునేందుకు వచ్చిన దొంగలపై వారు ఎలా తిరగబడ్డారో చూశాం. ఆ ఘటన మనదేశంలో జరిగితే తాజ… Read More
తెలంగాణలో యూనివర్సిటీలపై సీఎం ఫోకస్ .. వీసీల నియామకంపై కేసీఆర్ కీలక నిర్ణయంతెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలలో పరిస్థితులు దారుణంగా మారాయి . అధ్యాపకుల ఖాళీలు హారతీ చెయ్యక, వీసీలు లేక యూనివర్సిటీలలో పాలన పడకేసింది. యూనివర్సిటీలు… Read More
రేపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన .. రీజన్ ఇదేజనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమర సైనికుల కోసం కోటి రూపాయల విరాళ… Read More
ఇంజినీరింగ్ చదివే రోజుల్లోనే ప్రేమ, పెళ్లి.. దివ్యను వెంకటేశ్ హత్య చేయలేదు: తండ్రి పరశురాంవెంకటేశ్ పిరికివాడని, హత్య చేసేంత ధైర్యం లేదని తండ్రి పరశురాం తెలిపారు. అతనిని చూస్తే ఇతను హత్య చేశాడా..? అని మీరే ఆశ్చర్యపోతారని వెంకటేశ్ తండ్రి పేర్… Read More
0 comments:
Post a Comment