సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల పైనే సమయం ఉంది. కానీ ఇప్పటినుంచే అందుకోసం గ్రౌండ్ సిద్దం చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. గతంలో వామపక్షాలు,బీఎస్పీతో పొత్తులు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో.. ఈసారి ఆయన బీజేపీతో చేతులు కలిపారు. వచ్చే ఎన్నికల వరకు బీజేపీతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. 2024లో అధికారంలోకి వచ్చి తీరుతామని బీజేపీతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NrmcCP
Thursday, January 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment