Wednesday, February 19, 2020

రేపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన .. రీజన్ ఇదే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన రెండు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమర సైనికుల కోసం కోటి రూపాయల విరాళం అందజేసిన పవన్ కళ్యాణ్ ఈ చెక్కును సైనికాధికారులకు అందించనున్నారు. కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి కోటి రూపాయల విరాళాన్ని అందించిన అనంతరం పవన్ కళ్యాణ్, మధ్యాహ్నం ఇండియన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uWNhri

Related Posts:

0 comments:

Post a Comment