నంద్యాలః తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల ఖరారు ఊపందుకుంది. కడప, రాజంపేట, విజయవాడ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే పలువురు నాయకుల అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని అసెంబ్లీ స్థానాలపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు చేశారు. ఈ సందర్భంగా కొన్నిచోట్ల పాత ముఖాలు, మరికొన్ని స్థానాల్లో కొత్త పేర్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U5j9BA
మాజీ అదనపు ఎస్పీకి టీడీపీ నంద్యాల లోక్ సభ టికెట్? నయీంతో లింకులు ఉన్నాయా?
Related Posts:
కదలిన అమెరికా: ఏకంగా 87 సంఘాలు మద్దతు: రీగన్ హయాంలోనే బీజంవాషింగ్టన్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమానికి అనూహ్య మద్దతు లభించింది. అగ్రరాజ్… Read More
గలీజుగాడు: పెళ్లి విందులో రోటీలు చేయమంటే.. ప్రతిరోటి మీద ఉమ్మివేసి..(వీడియో)లక్నో: పెళ్లి విందుకు పసందైన రోటీలు చేయాలని పిలుపించుకుంటే.. ఆ వ్యక్తి అత్యంత అసహ్యకరమైన పని చేశాడు. తాను చేసే ప్రతి రోటీ మీద ఉమ్మివేశాడు. అయితే, అతని… Read More
తదుపరి దశ వ్యాక్సినేషన్లో 60ఏళ్లు పైబడినవారికే ప్రాధాన్యత: అందరికీ ఉచితం కాదు!న్యూఢిల్లీ: మనదేశంలో మొదటి దశలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బందికి, పోలీసు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీ సిబ్బందికి టీకాలను వేస్తు… Read More
పతనం అంచుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం: ముఖ్యమంత్రి రాజీనామా?: బీజేపీ మార్క్పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది. మిత్రపక్షం డీఎంకే సహా సొంత పార్టీ… Read More
చెన్నై డాక్టర్ దారుణం: ప్రేమించి పెళ్లాడిన భార్యనే..కారులో కిరాతకంగాచెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడో కిరాతకుడు. పదునైన కత్తితో గొంతు కోయడమే కాకుండా.. … Read More
0 comments:
Post a Comment