ప్రయాగ్రాజ్: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం శానిటేషన్ వర్కర్ల పాదాలు కడిగారు. ఆయన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్లో కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'స్వచ్ఛ్ కుంభ్, స్వచ్ఛ అభర్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇద్దరు మహిళ సహా ఐదుగురు శానిటేషన్ వర్కర్ల కాళ్లు కడిగారు. ఐదుగురు వర్కర్లను కుర్చీల పైన కూర్చోబెట్టి, వారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GIsXhO
మీరే అందరికీ స్ఫూర్తి: శానిటేషన్ వర్కర్ల పాదాలు కడిగిన ప్రధాని మోడీ (వీడియో)
Related Posts:
నూతన ఎంపీ నుస్రత్ జహాన్కు ఫత్వా...హిందు సంప్రదాయంలో ప్రమాణ స్వీకారంపై మండిపాటు...!పశ్చిమ బెంగాల్ నటి..ఇటివల జరిగిన ఎన్నికల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుండి నూతన పార్లమెంట్ సభ్యులురాలిగా ఎన్నికైన నుస్రత్ జహాన్ సైతం మతపరమైన వేధింపుల… Read More
వానమ్మా.. వానమ్మా.. ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మా..! చినుకు జాడలేక అల్లాడుతున్న రైతన్న..!!విశాఖపట్నం/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చుక్క వర్షం లేక రైతులు అల్లాడిపోతున్నారు. వేసవి ముగిసినా చినుకు జాడ లేదు. వర్షం చుక్క కోసం జనం ఆకాశం వైపు ఆ… Read More
ఏడు కొండల వాడా.. వెంకట రమణా..! వీఐపీ బ్రేక్ దర్శన వివాదాన్ని నువ్వే పరిష్కరించాలి స్వామీ..!!తిరుమల/హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్ధానంలో స్వామి వారి దర్శన భాగ్యం పై వివాదాలు చెలరేగుతున్నాయి. శ్రీవారి ఆలయం వీఐపీ బ్రేక్ దర్శన … Read More
యువతి స్నానం చేస్తుండగా.. వెంటిలేటర్ నుంచి తొంగి చూసి.. హైదరాబాద్లో అటెండర్ వక్రబుద్ధిహైదరాబాద్ : యువత చెడు మార్గంలో పయనిస్తోందనడానికి నిత్యం వెలుగుచూస్తున్న ఘటనలే నిదర్శనం. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులు మొదలు యువతులపై అ… Read More
జగన్ నెల రోజుల పాలన.. మాట మీద నిలబడేందుకు యువనేత తపన.. రానున్న రోజుల్లో సవాళ్లెన్నో..!ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన నెల రోజులు పూర్తయింది. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుండే జగన్ తన హామీల అమలుకు ప్రాధాన్యత … Read More
0 comments:
Post a Comment