ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా కొనసాగుతూ, రోజువారీ కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా, వైరస్ వ్యాప్తి కట్టడి, యాక్టివ్ కేసులకు మెరుగైన చికిత్స, ఆక్సిజన్ లభ్యతపై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. ప్రతిరోజూ లక్షకు తగ్గకుండా శాంపిళ్లను పరీక్షిస్తున్నప్పటికీ వైరస్ వ్యాప్తిని అంచనావేయలేకపోతున్న పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వేను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nTaTnQ
Thursday, May 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment