న్యూఢిల్లీ : ఆ విద్యార్థికి ఏం కష్టమొచ్చిందో తెలియదు. తాను చదివే లైబ్రరీ రూంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే ముందు ప్రొఫెసర్కు ఈ-మెయిల్ చేయడంతో విద్యార్థి ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నడిబొడ్డున గల ప్రముఖ వర్సిటీ జవాహర్ లాల్ నెహ్రూ వర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. పీజీ సెకండ్ ఇయర్ స్టూడెంట్రిషి థామస్ అనే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Qbfcda
Saturday, May 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment