శ్రీనగర్ : కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడంతో స్థానికులు ఆందోళన చేశారనే వార్తను కేంద్ర హోంశాఖ ఖండించింది. కశ్మీర్లో అలాంటి ఆందోళనలు ఎవరూ చేయలేదని స్పష్టంచేసింది. శ్రీనగర్లో దాదాపు 10 వేల మంది యువకులు నిరసన చేపట్టారని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజంలేదని తేల్చిచెప్పింది. కశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొందని .. సత్యదూరమైన వార్తలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZPLUow
కశ్మీర్లో ఆందోళనలు జరగలేవు.. 20 మంది కూడా గుమికూడలేరన్న హోంశాఖ
Related Posts:
ఆమె మంత్రిగా సమర్థురాలు కారు... ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా వెళుతోంది: రాహుల్ గాంధీన్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందంటూ ప్రధాని మోడీని అటాక్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారత ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పిందని చెబుతూ ఓ… Read More
పోలవరం ఇక కలగానే: నవయుగకు నోటీసులపై చంద్రబాబు ఫైర్: ఇదే జగన్ చిత్తశుద్ది..!పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్న నవయుగ సంస్థకు నోటీసులు ఇవ్వటం..కాంట్రాక్టు నుండి తప్పుకోమని ప్రభుత్వం సూచించటం పైన ప్రతిపక్ష నేత … Read More
దారుణం: ఉన్నావో కేసులో.. బాధితురాలి చెల్లిని కూడా వదిలిపెట్టలేదు..!!ఉన్నావో అత్యాచారం కేసు విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే అత్యాచారం చేయడంతోపాటు బాధితురాలి చెల్లెలిపై కూడ ఎమ్మెల్యే అనుచరులు సైతం లైం… Read More
పోలీస్ కీచకపర్వంపై రాములమ్మ గుస్సా.. సర్కార్కు స్ట్రాంగ్ కౌంటర్హైదరాబాద్ : పోలీసుల కీచకపర్వంపై రాములమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు సమాజం తలవంచుకునేలా ఉందని మండిపడ్డారు విజ… Read More
హాజీపూర్ సైకో శీను కేసులో ఛార్జ్ షీట్.. ఉరిశిక్ష పడేనా?నల్గొండ : హాజీపూర్ సైకో శీనుగాడి ఉదంతం రాష్ట్రాన్ని కుదిపేసింది. ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి పాశవికంగా చంపిన ఘటనలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయ… Read More
0 comments:
Post a Comment