జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేజీ రెండోస్థానానికి పరిమితమవుతోందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఆ పార్టీ మెజార్టీ మార్క్కు ఆమడదూరంలో నిలిచిపోతుందని పేర్కొన్నాయి. కానీ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ (ఏజేఎస్యూ) మాత్రం బీజేపీ వెన్నంటే ఉంటానని భరోసానిచ్చింది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారంలోకి రాదని చెబుతోన్నా.. ఏజేఎస్యూ మాత్రం కమల దళం వైపు ఉండటం రాజకీయ విశ్లేషకులను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sN0W2Z
jharkhand poll: బీజేపీతో బంధం వీడనిది, కమలంతోనే దోస్తి అంటోన్న ఏజేఎస్యూ
Related Posts:
ఫైవ్ స్టార్ హోటల్ గదులు అనుకుంటున్నారా? కాదు..తిరుపతి రైల్వేస్టేషన్తిరుపతి: అక్కడ అడుగు పెట్టగానే ఎదురుగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అయిదు అడుగుల ఫొటో కనిపిస్తుంది. దాని పక్కనే అన్ని రకాల దినపత్రికలు అమర్చిన ఓ స్టాండ్… Read More
రథసప్తమి: ఈ రోజు ఏం చేయాలి?మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అని అంటారు. ఆరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం వల్ల మహాఫలం లభిస్తుంది. ఆ నెల అంతా నియమం ప్రకార… Read More
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతిఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో ఒక మహిళ, ఓ చిన్నార… Read More
అడ్డదారుల్లో 20 వేల కోట్లు..! తుట్టె కదిలిస్తున్న ఐటీ శాఖఢిల్లీ : కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారు. చిన్న చితకా కాదు.. పెద్ద వాటికేసి గురి చూడాలన్నది ఆ నానుడి సారాంశం. సరిగ్గా ఐటీ శాఖ అధికారులు అదే వంటబట్టి… Read More
'ఎంగిలి టీ కప్పులు పెట్టాల్సిన చేతిలో దేశాన్ని పెట్టాం': చంద్రబాబు దీక్షలో సరికొత్త వివాదంఅమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఇది తీవ్ర వివాదాస్పదం అవు… Read More
0 comments:
Post a Comment