ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవారిలో ఒక మహిళ, ఓ చిన్నారి ఉన్నారు. కరోల్బాగ్ ప్రాంతంలోని హోటల్ అర్పిత్ ప్యాలెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్నవారు బయటకు పరుగులు పెట్టారు. తెల్లవారుజామున 4 గంటల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BvDCIw
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి
Related Posts:
Huzurabad : కాంగ్రెస్ పరిశీలనలో ఆ నలుగురి పేర్లు... ఉపఎన్నిక టికెట్ ఎవరికి దక్కేనో...హుజురాబాద్ ఉపఎన్నిక గ్రౌండ్లో ఇప్పటికైతే ఈటల మినహా మరో అభ్యర్థి కనిపించట్లేదు. అభ్యర్థి కోసం అధికార పార్టీ సాగిస్తున్న అన్వేషణ ఓ కొలిక్కి వచ్చిందని త… Read More
పరాయి పురుషులతో మాట్లాడనని హామీపత్రం ఇవ్వు.. ఓ భర్త విచిత్ర డిమాండ్.. కత్తితో ఆమెపై దాడిఅనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త... పరాయి పురుషులతో మాట్లాడనని హామీ పత్రం రాసివ్వాలన్నాడు. దీనిపై ఇద్దరి… Read More
వామ్మో.. కుర్రొళ్లు మాములు కాదు, సీఎం కాన్వాయ్కే ఎదురెళ్లి.. ఆ బైక్ కూడాసీఎం కాన్వాయ్ వెళ్లే రూట్ ముందే ప్లాన్ చేస్తారు. ట్రాఫిక్ క్లియర్ చేసి.. పంపిస్తారు. ఇతర వాహనాలు నిషిద్దం. వేరే వాహనాలు/ టూ వీలర్స్ వస్తే అంతే సంగతులు… Read More
సూపర్ గురూ.. పూలతో మాస్క్, దండలతోపాటు ఫ్రీ.. ఏమీ అవెర్నెస్ బాసూ...కరోనా వేరియంట్లతో జనాలను భయాందోళనకు గురిచేస్తోంది. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్స్.. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే మళ్లీ కరోనా కేసులు మొదలయ్య… Read More
Telangana Weather : రెండు రోజుల పాటు తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు...తెలంగాణలో ఆది,సోమవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.ప్రస్తుతం తెలంగాణపై రుతుపవనాలు బలహీనంగా కదులుతున్నట్లు వాత… Read More
0 comments:
Post a Comment