మాజీ ఎంపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల తీరుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు అయింది. జేసీ వ్యాఖ్యలపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన అనంతపురం పోలీసులు దివాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై 153,506 సెక్షన్ల క్రింద అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసును నమోదు చేశారు. కాగా ఇప్పటికే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35L01Pc
జేసీ దివాకర్రెడ్డిపై పోలీసుల ఫిర్యాదు . బూట్ల వ్యాఖ్యలపై కేసు నమోదు...
Related Posts:
తాగడంలో తమిళులే తోపులు, రికార్డు.. తెలుగు మందుబాబుల వెనుకబాటు.. ఇవిగో లెక్కలు..సీరియస్ అంశాల నుంచి సిల్లీ థింగ్స్ దాకా ప్రతిదాన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి తేవడం తమిళ తంబీకు బాగా అలవాటైనపని. మరీ ముఖ్యంగా తెలుగురాష్ట్రాలతో ప… Read More
చైనాను దాటేయనున్న ఇండియా: ఇంకా కొద్ది రోజుల్లోనే!న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. మే 8న ఉదయం ఆరోగ్యసేతు యాప్ ప్రకారం గత ఆరు రోజుల నుంచి వరుసగా దేశం… Read More
అన్ని రాష్ట్రాలకు సీఎం లు ఉన్నా ఏపీకి మాత్రమే మనసున్న సీఎం : జగన్ కు ఎమ్మెల్యే రోజా కితాబువిశాఖపట్టణం మహా నగరంలోని ఆర్.ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ కెమికల్ ఇండస్ట్రీ నుండి లీకైన ప్రమాదకరమైన స్టైరీన్ గ్యాస్ తో ఇప్పటికి 12 మంది మృతి చె… Read More
వాయువు ఎప్పుడైనా ఆయువు తీయొచ్చు..!ఇక్కడే ఉండి ఏంచేయాలి..?విశాఖ నుండి భారీ వలసలు..!!విశాఖపట్టణం/హైదరాబాద్ : కరోనా మహమ్మారి విషపు కాటునుండి పూర్తిగా కోలుకోకమందే విశాఖ వాసులను మరో విపత్తు విషవాయువు రూపంలో గజగజా వణికిస్తోంది. విషవాయువు క… Read More
కరోనా లాక్ డౌన్: 100 మంది సీపీఎం మహిళలపై ఖాకీల లాఠీచార్జీ, ఎక్కడో, ఎందుకో తెలుసా...?కరోనా వైరస్ కేసులు పెరుగుతోన్న లిక్కర్ షాపులను తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చింది. దీంతో రాష్ట్రాలు కూడా లిక్కర్ షాపులకు బార్లా తెరిచాయి. కొన్నిచోట్ల ప… Read More
0 comments:
Post a Comment