పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతోన్న నిరసనలపై కామెంట్లు చేసి విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్.. 24 గంటలు తిరక్కముందే ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి రాజకీయాల జోలికి పోకుండా పూర్తిగా ఆర్మీ గురించే మాట్లాడారు. మానవ హక్కులకు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో ప్రపంచంలోని ఇతరదేశాల సాయుధ బలగాలకంటే ‘ఇండియన్ ఆర్మీ‘నే ముందుంటుందని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3767HvA
సెక్యులరిజమే ఆర్మీ బలం.. శత్రువుల హక్కుల్నీ కాపాడుతాం.. మరోసారి రావత్ సంచలన వ్యాఖ్యలు
Related Posts:
సంతోష్ కుమార్కు గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం, కేసీఆర్కు అంకితం చేసిన ఎంపీ..టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ను ప్రతిష్టాత్మక గ్రామోదయ బంధుమిత్ర పురస్కారం వరించింది. పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్నందుకు గానూ పురస్కారం అందజేశారు. … Read More
ఏపీలో 7లక్షలు దాటిన కరోనా కేసులు... కొత్తగా 6751 పాజిటివ్ కేసులు...ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 7లక్షలు దాటింది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 6751 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 4… Read More
పురుషుల్లో సెక్స్ కోర్కెలు సహజం.. నిరుద్యోగంతోనే అత్యాచారాలు... : మార్కండేయ కట్జూహత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై దేశమంతా భగ్గుమంటోంది. నిందితులకు కఠిన శిక్ష విధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. సత్వర న్యాయం జరిగేలా నిందితులను ఎన్కౌంటర్ చ… Read More
ఇప్పుడు పెట్టు \"నమస్తే ట్రంప్ \" కార్యక్రమం: మోడీపై చిదంబరం సెటైర్కరోనావైరస్ కేసుల వాస్తవ సంఖ్యను భారత్ దాచిపెడుతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణల నేపథ్యంలో తనదైన శైలిలో స్పందించారు మాజీ కేంద్రమం… Read More
హాథ్రస్ దారుణం: పోస్టుమార్టంలో సంచలన విషయాలు, మెడ ఎముక విరిగి..లక్నో: దేశ వ్యాప్తంగా కలకలం రేపిన హాథ్రస్ ఘటనలో బాధితురాలి పోస్టుమార్టం రిపోర్టులో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. బాధితురాలి గొంతునులిమి ఊపిరాడకు… Read More
0 comments:
Post a Comment