పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో హింస తీవ్రస్థాయికి చేరింది. శుక్రవారం ఒక్కరోజే ఆరుగురు చనిపోయారు. దీంతో ఆందోళనల్లో మరణించినవారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. గురువారంనాటి నిరసనల్లో.. కర్నాటకలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్ లో ఒకరు బలయ్యారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ యాప్ లు ఢిల్లీలోని కొన్ని ఏరియాల వరకు తమ సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z8jK8Q
Friday, December 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment