పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో హింస తీవ్రస్థాయికి చేరింది. శుక్రవారం ఒక్కరోజే ఆరుగురు చనిపోయారు. దీంతో ఆందోళనల్లో మరణించినవారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. గురువారంనాటి నిరసనల్లో.. కర్నాటకలో ఇద్దరు, ఉత్తరప్రదేశ్ లో ఒకరు బలయ్యారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ యాప్ లు ఢిల్లీలోని కొన్ని ఏరియాల వరకు తమ సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z8jK8Q
జొమాటో, డోమినోస్ సర్వీసులు రద్దు.. సీఏఏ వ్యతిరేక నిరసనల్లో తొమ్మిదికి పెరిగిన మరణాలు
Related Posts:
అన్నతో కలిసి వెళ్లింది..అస్తిపంజరమై కనిపించింది: 16 ఏళ్ల విద్యార్థిని విషాదాంతం..బెంగళూరు: రెండు వారాల కిందట తన సొంత సోదరుడితో కలిసి వెళ్లిన ఓ విద్యార్థిని అస్తిపంజరమై కనిపించిన ఉదంతం ఇది. కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. అదృశ… Read More
దీపావళి ఆఫర్: రూ. 1కే షర్ట్, రూ. 10కే నైటీ, జనం బారులుచెన్నై: పండగలు వచ్చాయంటే వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు ఆఫర్లు ప్రకటించడం సాధారణ విషయమే. ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు పోటీ పడి మరీ ఆఫర్లను ప్… Read More
TSRTC STRIKE:రెండోరోజుకి చేరిన కూనమనేని దీక్ష, మద్దతు తెలిపిన టీడీపీ, వీహెచ్..ఆర్టీసీ కార్మికుల సమ్మె 23వ రోజుకు చేరింది. కార్మికుల సమ్మెకు మద్దతుగా సబ్బండ వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. సీపీఐ పార్టీ కార్యాలయంలో కూనమనేని సాంబశివ… Read More
వైసీపీలో చేరనున్న బాలకృష్ణ ఆప్తమిత్రుడు: ముహూర్తం చూసుకుంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యేఒంగోలు: తెలుగుదేశం పార్టీకి మరో విఘాతం. కృష్ణాజిల్లా గన్నవరం శాసన సభ్యుడు వల్లభనేని వంశీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపులు సారించిన నేపథ్యంలో.. … Read More
ఏపీలో గన్నవరం హీట్: కార్యకర్తలతో యార్లగడ్డ భేటీ, ఇటు వంశీ కూడా..ఏపీలో గన్నవరం రాజకీయాలు కాకరేపుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత వల్లభనేని వంశీమోహన్ సీఎం జగన్ను కలవడంతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వంశీ … Read More
0 comments:
Post a Comment