Saturday, November 23, 2019

నితిన్ గడ్కరీ నీతి మాటలు నిర్లక్షం చేసిన శివసేన, చెక్, మోదీ, షా వ్యూహంతో పవార్ కు పదవి !

న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిగ్ మారాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఎన్సీపీ శాసనసభా పక్షనేత అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ప్రకటించడంతో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం అయ్యారు. బీజేపీకి మద్దతు ఇచ్చిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే దీని వెనుక ప్రధాని నరేంద్ర మోడీతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35tez5e

Related Posts:

0 comments:

Post a Comment