ముంబై: అధికారం చేతుల్లో ఉంటే ఏదైనా చేయొచ్చనేది ఓ రాజకీయపరమైన రొడ్డ కొట్టుడు సామెత. మహారాష్ట్ర రాజకీయాల్లో అదే వ్యూహాన్ని అనుసరించింది భారతీయ జనతా పార్టీ. ప్రత్యర్థి బలహీనత తెలుసుకుంది. మెరుపు నిర్ణయాలను తీసుకోలేవని పసిగట్టింది. అధికారాన్ని అందుకోవడానికి తన ప్రత్యర్థులు మీన, మేషాలను లెక్కించడాన్ని అనుకూలంగా మార్చుకుంది. అదును చూసి దెబ్బకొట్టింది. బీజేపీ కొట్టిన దెబ్బకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O5H2Hq
రాష్ట్రపతి పాలనకు బాధ్యులెవరు?: జాప్యం చేసిన కాంగ్రెస్-ఎన్సీపీ: దెబ్బకొట్టిన బీజేపీ
Related Posts:
చైనా సరిహద్దుపై సంచలన రిపోర్ట్.. డ్రాగన్ పైచేయి సాధించిందా?.. అసలేం జరుగుతోందంటే..భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తత ఇంకా తగ్గలేదు. ఇంకొద్ది గంటల్లో లెఫ్టినెంట్ జనరల్స్ స్థాయిలో చర్చలు జరుగనుండగా.. సరిహద్ద… Read More
మాస్కుల పేరుతో డ్రగ్స్ దందా ... డ్రగ్స్ రాకెట్ ఛేదించే పనిలో పోలీసులు.. షాకింగ్ విషయాలు వెల్లడిఎన్ 95 మాస్కుల పేరుతో డ్రగ్స్ దందాకు తెరతీశారు హైదరాబాద్ లోని డ్రగ్స్ మాఫియా. బెంగళూరు నుండి ఫేస్ మాస్క్ ల బిజినెస్ పేరుతో డ్రగ్స్ అక్రమ రవాణాకు తెరతీ… Read More
జూన్ 5-జూన్ 6వ తేదీల్లో నింగిలో మరో అద్భుతం: మూడు గంటల పాటు చంద్రగ్రహణంఈ ఏడాది జనవరిలో తొలి చంద్రగ్రహణం వీక్షించాం. మరోసారి భారతీయులకు కనువిందు చేసేందుకు మళ్లీ చంద్రగ్రహణం రానుంది. జూన్ 5వ తేదీ మరియు జూన్ 6వ తేదీల్లో చంద్… Read More
లోక్సభలో ఉద్యోగాలు: సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయండిభారత పార్లమెంటులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా లోక్సభ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అ… Read More
ఒక్కో కరోనా రోగికి అయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవటం ఖాయం .. ఇది లెక్క!!కరోనా బారిన పది దేశంలో లక్షల మంది చికిత్స పొందుతున్నారు. వీరి చికిత్స దేశానికి ఎంత ఆర్ధిక భారమో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు . కరోనా బారిన పడిన రోగ… Read More
0 comments:
Post a Comment