ఉత్తరప్రదేశ్లో ఆందోళనలను అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. హింసాత్మక సంఘటనల్లో పాల్గొనేవారు అంతకంతకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరిస్తోంది. అయితే ఆందోళనల పేరుతో ముజఫర్నగర్లోని ముస్లింల ఇళ్లల్లోకి చొరబడి పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పోలీసుల దాడుల్లో ధ్వంసమైన స్థానిక ముస్లిం కుటుంబాల ఇళ్లను చూస్తే వాళ్ల ధీన స్థితి అర్ధమవుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QgrCRC
యూపీలో అసలేం జరుగుతోంది : ముజఫర్నగర్లో ముస్లిం కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది..?
Related Posts:
చనిపోయిన తల్లిని చూడనివ్వలేదు - ప్రొఫెసర్ సాయిబాబాపై సర్కారు కాఠిన్యంఉరిశిక్ష పడిన ఖైదీకి సైతం చివరి కోరిక తీర్చుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా విషయంలో మాత్రం సర్కారు అతి కఠినంగా వ్యవహరించింది. క… Read More
కరోనా రోగుల పరారీ?: రిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు, ఏం జరుగుతోందంటే.?ఆదిలాబాద్: రిమ్స్ కరోనా వార్డు నుంచి పది మంది రోగులు పరారైన ఘటన కలకలం రేపుతోంది. రిమ్స్ కరోనా వార్డు నుంచి ముగ్గురు కరోనా రోగులు, ఐసోలేషన్ వార్డు నుంచ… Read More
ప్రత్యక్ష పోరాటం, రాజీనామాలు చేయండి: జగన్, చంద్రబాబు పార్టీలకు పవన్ కళ్యాణ్ సవాల్అమరావతి: ఏపీ రాజధాని విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆదివారం ఉదయం జనసేన పార్టీ రాజకీ… Read More
కరోనా నుంచి కోలుకున్న అమితాబ్ - ఇంకా ఆస్పత్రిలోనే అభిషేక్..బచ్చన్ కుటుంబానికి చెందిన స్టార్లు ఒక్కొక్కరుగా కరోనా బారి నుంచి కోలుకుంటున్నారు. బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆదివారం ఆస్పత్రి ను… Read More
చెత్త వాహనంలో కరోనా బాధితుల తరలింపు- విజయనగరంలో దారుణం-సర్కార్ సీరియస్...విజయనగరం జిల్లాలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరోనా బాధితులను తీసుకెళ్లేందుకు సకాలంలో అంబులెన్స్ లేకపోవడంతో చెత్త తరలించే వాహనంలోనే వీరిని ఆస్పత్ర… Read More
0 comments:
Post a Comment