Wednesday, December 25, 2019

యూపీలో అసలేం జరుగుతోంది : ముజఫర్‌నగర్‌లో ముస్లిం కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది..?

ఉత్తరప్రదేశ్‌లో ఆందోళనలను అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. హింసాత్మక సంఘటనల్లో పాల్గొనేవారు అంతకంతకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరిస్తోంది. అయితే ఆందోళనల పేరుతో ముజఫర్‌నగర్‌లోని ముస్లింల ఇళ్లల్లోకి చొరబడి పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పోలీసుల దాడుల్లో ధ్వంసమైన స్థానిక ముస్లిం కుటుంబాల ఇళ్లను చూస్తే వాళ్ల ధీన స్థితి అర్ధమవుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QgrCRC

Related Posts:

0 comments:

Post a Comment