ఉత్తరప్రదేశ్లో ఆందోళనలను అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. హింసాత్మక సంఘటనల్లో పాల్గొనేవారు అంతకంతకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరిస్తోంది. అయితే ఆందోళనల పేరుతో ముజఫర్నగర్లోని ముస్లింల ఇళ్లల్లోకి చొరబడి పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పోలీసుల దాడుల్లో ధ్వంసమైన స్థానిక ముస్లిం కుటుంబాల ఇళ్లను చూస్తే వాళ్ల ధీన స్థితి అర్ధమవుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QgrCRC
యూపీలో అసలేం జరుగుతోంది : ముజఫర్నగర్లో ముస్లిం కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది..?
Related Posts:
అయోధ్య తీర్పు: దేవాలయంలో సతీమణితో కలిసి పూజలు చేసిన సీజేఐ, వీడియో వైరల్ !న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసు తీర్పు అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ మొదటి సారి దేవాలయంలో పూజలు చేశారు. అసోం… Read More
విజయవాడలో దారుణం: అదృశ్యమైన చిన్నారి అనంతలోకాలకు.. పక్కింటి ప్రకాశే నిందితుడు..విజయవాడలో దారుణం జరిగింది. భవానీపురంలో కనిపించకుండా పోయిన బాలిక విగతజీవిగా మారింది. పక్కింట్లోనే అచేతనంగా కనిపించింది. తమ ఇంటి దీపం నిర్జీవంగా ఉండటాన్… Read More
అయోధ్య రామమందిరం: ఆలయం నిర్మాణం కోసం ట్రస్టు ఏర్పాటకు హోంశాఖ కసరత్తున్యూఢిల్లీ:అయోధ్య తీర్పు వెలువడిన రెండు రోజుల్లోనే రామమందిరం నిర్మాణంకు కేంద్ర హోంశాఖ ట్రస్టును ఏర్పాటు చేసే పనులను ప్రారంభించింది. ప్రస్తుతం అయోధ్య భ… Read More
జేఎన్యూలో ఉద్యోగాలు: సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోండిప్రతిష్టాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సెక్షన్ ఆఫీసర్, సీనియర్ అసిస… Read More
శివసేన-ఎన్సీపీ కూటమికి కాంగ్రెస్ జై, బయటనుంచి మద్దతు, రాజ్భవన్ వెళ్లిన ఆదిత్యమహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయాయి. శివసేన-ఎన్సీపీ కూటమి ప్రభుత్వం చేపట్టబోతుంది. వీరికి కాంగ్రెస్ బయటనుంచి మద్దతు ఇస్తోంది. ఆదిత్య… Read More
0 comments:
Post a Comment