ఉత్తరప్రదేశ్లో ఆందోళనలను అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. హింసాత్మక సంఘటనల్లో పాల్గొనేవారు అంతకంతకు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని హెచ్చరిస్తోంది. అయితే ఆందోళనల పేరుతో ముజఫర్నగర్లోని ముస్లింల ఇళ్లల్లోకి చొరబడి పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పోలీసుల దాడుల్లో ధ్వంసమైన స్థానిక ముస్లిం కుటుంబాల ఇళ్లను చూస్తే వాళ్ల ధీన స్థితి అర్ధమవుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QgrCRC
యూపీలో అసలేం జరుగుతోంది : ముజఫర్నగర్లో ముస్లిం కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది..?
Related Posts:
Union Budget 2020: ఏపీకి మొండిచేయి.. సీఎం జగన్ బాటలో కేంద్రం నడవాలన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి2020-21 ఏడాదికిగానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వైసీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యవ… Read More
Union Budget 2020: ఢిల్లీకి ఏమిచ్చారు? బీజేపీకి ఎందుకు ఓటు వెయ్యాలి: కేజ్రీవాల్ ఎన్నికల నినాదం..!న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. దేశానికి… Read More
హల్దీరాం యూనిట్లో అమ్మోనియా గ్యాస్ లీక్, ఒకరి మృతి.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్నోయిడాలోని హల్దీరాం భవన సముదాయంలో అమ్మోనియా గ్యాస్ లీకయ్యింది. ప్రమాదంలో ఒకరు చనిపోయారు. భవన సముదాయం నుంచి 300 మందిని జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బ… Read More
కొత్త ట్యాక్స్ శ్లాబ్ ఎంచుకుంటే ఎలాంటి మినహాయింపులు కోల్పోతారు..? జాబితా ఇదే..!న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయపు పన్ను విభాగంకు గుడ్ న్యూస్ చెప్పింది. గుడ్ న్యూస్ చెబు… Read More
బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్, ఆ లిమిట్ రూ. 5 లక్షలు, బ్యాంకులు దీవాలా తీస్తే, సూపర్, లక్కీచాన్స్న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందించింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామ… Read More
0 comments:
Post a Comment