హైదరాబాద్ : ప్రజల్లో చైతన్యం పెరిగిందా? పాలకులను ప్రశ్నించే తత్వం కనిపిస్తోందా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ కు అలాంటి పరిస్థితి ఎదురైంది. సామాన్యుడు విదిల్చిన బాణానికి ఆయన జరిమానా కట్టాల్సి వచ్చింది. నో పార్కింగ్ జోన్ లో తన వాహనం పార్కింగ్ చేసినందుకు.. ప్రథమ పౌరుడు ఫైన్ కట్టక తప్పలేదు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HMP5cf
ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం.. హైదరాబాద్ ప్రథమ పౌరుడికి జరిమానా..!
Related Posts:
అబ్దుల్ కలాం పెద్ద జీహాది -పాక్కు అణు ఫార్ములా -ఉన్నత పదవుల్లోని ముస్లింలంతా అంతే: ఘజియాబాద్ పూజారిమతోన్మాదం వెర్రితలలు వేస్తోన్న ప్రస్తుత తరుణంలో మరో నెరేషన్ తెరపైకి వచ్చింది. భరతమాత ముద్దుబిడ్డగా, కోట్లాది మందికి స్ఫూర్తిదాయకుడిగా, ‘మిస్సైల్ మ్యాన… Read More
దేశంలో కరోనా కేసుల విస్ఫోటం: ఒక్కరోజే అరలక్షకు చేరువగా: మరణాల్లో అనూహ్య పెరుగుదలన్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతోంది. అనేక రాష్ట్రాల్లో కరోనా త… Read More
ప్రధాని మోదీ సంచలనం: పాకిస్తాన్తో స్నేహం కోరుతూ ఇమ్రాన్ ఖాన్కు లేఖ -దేశ విభజనకు బీజం పడినరోజేదేశీయంగానేకాదు, అంతర్జాతీయంగానూ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడిని మరోసారి నిజం చేస్తూ.. దాయాది దేశాల అధినేతలు అనూహ్య వ్యూ… Read More
వైజాగ్ స్టీల్ కొనేందుకు జగన్ సర్కార్ రెడీ-ప్రైవేటీకరణ మొదలుకాగానే- వాటాల కొనుగోలువిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం మంటలు రేపుతున్న వేళ ఏపీ ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం… Read More
అంటీలియా కుట్ర- ముంబై క్రైమ్ బ్రాంచ్లో ప్రకంపనలు-భారీగా బదిలీలుముంబైలో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ నివాసం అంటీలియా వద్ద పేలుడు పదార్దాలున్న ఎస్వీయూను ఉంచిన కేసు ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్లో ప్రకంపనలు సృష్టి… Read More
0 comments:
Post a Comment