హైదరాబాద్ : ప్రజల్లో చైతన్యం పెరిగిందా? పాలకులను ప్రశ్నించే తత్వం కనిపిస్తోందా? ఇలాంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్ కు అలాంటి పరిస్థితి ఎదురైంది. సామాన్యుడు విదిల్చిన బాణానికి ఆయన జరిమానా కట్టాల్సి వచ్చింది. నో పార్కింగ్ జోన్ లో తన వాహనం పార్కింగ్ చేసినందుకు.. ప్రథమ పౌరుడు ఫైన్ కట్టక తప్పలేదు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HMP5cf
ప్రజల్లో పెరుగుతున్న చైతన్యం.. హైదరాబాద్ ప్రథమ పౌరుడికి జరిమానా..!
Related Posts:
వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ మరింత వెనక్కి: ఏడాది తరువాతే: జాప్యానికి కారణాలివేఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్ట్.. కొత్త జిల్లాల ఏర్పాటు. ఈ ప్రక్రియ మరింత జాప్యం కానుంది. కనీసం ఇం… Read More
ఘోర ప్రమాదం... హోటల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు... 8 మంది అక్కడికక్కడే మృతి...బిహార్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన హోటల్లోకి ఓ ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద … Read More
డేంజర్ బెల్స్: 28 లక్షలకు కరోనా మరణాలు: టాప్-4 దేశాల లిస్ట్లో భారత్: 13 కోట్లకువాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. మరణ మృదంగాన్ని మోగిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమౌతోంది. మరణాల… Read More
గాలిలో విమానం, ఎమర్జెన్సీ డోరు తెరిచే ప్రయత్నం -ఢిల్లీ-వారణాసి స్పైస్ జెట్ ఫ్లైట్లో ప్రయాణికుడి దుశ్చర్యవేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతుండగా ఓ ప్రయాణికుడు చేసిన దుశ్చర్య కలకలం రేపింది. విమానం గాలిలో ఉండగా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ను తెరిచేందుకు ప్రయత్… Read More
Illegal affair: పెళ్లికి ముందే మస్త్ మజా, జల్సా, ప్రియురాలిని, కొడుకుని 30 ముక్కలు చేసి!చెన్నై/ సేలం/ తేని: పెళ్లికి ముందే ఆమెకు ప్రియుడు ఉన్నాడు. పెళ్లికి ముందు ప్రియుడితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసిన ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని అత్తార… Read More
0 comments:
Post a Comment