హైదరాబాద్: ఎక్స్ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసును పోలీసులు చేధించారని తెలుస్తోంది. ఆయనను రాకేష్ రెడ్డి అనే వ్యక్తి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారని సమాచారం. అదే సమయంలో ఈ హత్యకు శిఖా చౌదరికి సంబంధం ఉందా, లేదా? అనే కోణంలోను విచారిస్తున్నారు. జయరాం కేసులో మేనకోడలు శిఖా చౌదరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..! త్వరలో అరెస్టు..!!?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t162VU
జయరాం హత్య, వీడిన మిస్టరీ.. కారణమిది!: ? ఆ తర్వాత ఇంటి వద్ద శిఖాచౌదరి హడావుడి?
Related Posts:
అద్వానీకి అస్వస్థత.. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న సీనియర్ నేతన్యూఢిల్లీ : బీజేపీ అగ్రనేత అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. దీంతో ఇంట్లోనే వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. ఆయన ఆరో… Read More
ఇమ్రాన్ ఖాన్ ఘాటు ట్వీట్లు: గుజరాత్లోలా కశ్మీర్లో కూడా ముస్లింలు లేకుండా చేస్తారా..?ఇస్లామాబాద్ : జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేశాక పొరుగు దేశం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్పై తన అక్కసును వెల్లగక్కుతూనే ఉన్నారు. అంతర్జాతీయ సమాజం… Read More
పడక గదిలో చేయాల్సిన విషయాన్ని బాత్రుంలో కావాలన్న భర్త..పెళ్లైయిన నాలుగు నెలలకే ఓ యువతి అత్తింటి వేధింపులు, భర్త అనాలోచిత నిర్ణయాలతో విసిగిపోయింది. భర్త వేధింపులతో పాటు లైంగిక చర్యల్లో ఒత్తిడికి గురి చేశాడు… Read More
కాశ్మీర్ లో మోడీ, అమిత్ షా రాజతంత్రం ఫలించింది, రాజకీయం చేస్తారా ?: రజనీకాంత్ !చెన్నై: కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఆంశంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా చాకచక్యంగా అనుకున్న పని పూర్తి చేశారని సౌత్ ఇండియా సూపర్… Read More
పార్టీ కార్యాలయాల్లో పంద్రాగస్ట్ : జాతీయ జెండాలను ఆవిష్కరించిన నేతలుహైదరాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. వివిధ పార్టీ కార్యాలయాలు, అధికార… Read More
0 comments:
Post a Comment