హైదరాబాద్: ఎక్స్ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసును పోలీసులు చేధించారని తెలుస్తోంది. ఆయనను రాకేష్ రెడ్డి అనే వ్యక్తి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారని సమాచారం. అదే సమయంలో ఈ హత్యకు శిఖా చౌదరికి సంబంధం ఉందా, లేదా? అనే కోణంలోను విచారిస్తున్నారు. జయరాం కేసులో మేనకోడలు శిఖా చౌదరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..! త్వరలో అరెస్టు..!!?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2t162VU
జయరాం హత్య, వీడిన మిస్టరీ.. కారణమిది!: ? ఆ తర్వాత ఇంటి వద్ద శిఖాచౌదరి హడావుడి?
Related Posts:
షాకింగ్ ..... ఆర్టీసీ బస్సునే చోరీ చేసిన బస్సు దొంగలు.. బస్సులకు భద్రత కరువుకార్ల చోరీలు విన్నాం.. బైక్ దొంగతనాలు చూశాం .. కానీ బస్సుల దొంగతనాలు ఎప్పుడైనా విన్నామా . ఇప్పుడు అది కూడా వింటున్నాం . చిన్న చిన్న వాహనాలు ఏం దొంగతనం… Read More
మోడీ కామెంట్స్కు కౌంటర్ ఇచ్చిన దీదీ ! బెంగాల్ నుంచి స్వీట్లు తప్ప ఓట్లు రావు ...బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పీఎం మోడి గట్టి కౌంటర్ ఇచ్చారు. అక్షయ్ కుమార్ తో ఇంటర్యూలో భాగంగా మోడి కొన్ని అసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఇల… Read More
నమో గంగా స్మరమి : గంగాదేవికి మోదీ పూజలువారణాసి : కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో ప్రధాని మోదీ నిర్వహించిన రోడ్ షోకు జనం బ్రహ్మారథం పట్టారు. దారి పొడవునా మోదీ అనే నినాదాలు మిన్నంటాయి. రోడ్ షోలో… Read More
ముందస్తుగా సీట్లు బ్లాక్ చేయడమా..? ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు హైకోర్టు మొట్టికాయ..!హైదరాబాద్: ప్రయివేటు కాలేజీల కోటా వ్యవహారం పై హైకోర్ట్ కొరడా ఝుళిపించింది. కన్వీనర్ కోటా, యాజమాన్య కోటా, మాప్ అప్ రౌండ్ కింద సీట్లు భర్తీ చేసేందు… Read More
విప్లవాత్మకం: ఆర్మీలో మహిళా జవాన్ల నియామకం: నేటి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ!న్యూఢిల్లీ: రక్షణ మంత్రిత్వశాఖ విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. సైన్యంలో మహిళలను నియమించుకోనుంది. మహిళా జవాన్ల కోసం దరఖాస్తులను అర్హులైన వారి… Read More
0 comments:
Post a Comment