Wednesday, December 4, 2019

సీఎం జగన్‌తో మంత్రుల భేటీ, ఆ ఎమ్మెల్యేలపై చర్చ, రెండురోజుల్లో పార్టీలో చేరిక..?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాన్ని మరింత బలహీనం చేసేందుకు అధికార వైసీపీ మెల్లిగా అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యేలు పదవీకి రాజీనామా చేశాకనే చేర్చుకుంటామని సీఎం జగన్ చెప్పినా.. తొలుత కొందరినీ చేర్చుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి ముగ్గురు నుంచి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. రెండురోజుల్లో వీరు సైకిల్ దిగి.. వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Pa6M5S

Related Posts:

0 comments:

Post a Comment