దేశంలో ఉల్లిపాయల దొంగలు ఇప్పుడు పోలీసులను పరేషాన్ చేస్తున్నారు . ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇటీవల ఉల్లిపాయలు దొంగతనాల ఘటనలు పలు రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని పెరంబలూర్ జిల్లాలోని కూత్తనూర్ గ్రామంలో ముత్తుక్రిష్ణన్ అనే రైతుకు సంబంధించిన ఉల్లి పంట దొంగతనం జరిగింది. ఆ మార్కెట్లలో ఉల్లి ధర ఎంతో తెలుసా..?మరింత ప్రియం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34QMo0f
ఉల్లిదొంగలతో పోలీసులకు కొత్త పరేషాన్ ... ఈసారి తమిళనాడులో ఉల్లి చోరీ
Related Posts:
ఫేస్ బుక్ ఎండీకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ .. విచారణకు హాజరు కావాలని సమన్లుసోషల్ మీడియా జెయింట్ ఫేస్ బుక్ కు ఢిల్లీ అసెంబ్లీ నోటీసులు జారీ చేసింది . ఇటీవల హేట్ కంటెంట్ విషయంలో ఫేస్ బుక్ కు పొలిటికల్ హీట్ తాకిన విషయం తెలిసిందే… Read More
అగస్టా వెస్ట్ల్యాండ్ స్కామ్ : మాజీ కాగ్,నలుగురు ఐఏఎఫ్ల విచారణకు అనుమతి కోరిన సీబీఐఅగస్టా వెస్ట్ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ డీల్కు సంబంధించిన కుంభకోణంలో మాజీ కాగ్,మాజీ రక్షణ శాఖ కార్యదర్శి శశికాంత్ శర్మను విచారించేందుకు అనుమతినివ్వ… Read More
అమెరికాలో కార్చిచ్చు: 5 లక్షల మంది ఖాళీ, పదుల సంఖ్యలో మృతి..అమెరికా సంయుక్త రాష్ట్రాలపై కార్చిచ్చు తీవ్ర ప్రభావం చూపించింది. పశ్చిమ తీర రాష్ట్రాల్లో రేగిన దావాగ్నితో గత నెలలో 24 మంది చనిపోయారు. అగ్ని ఇళ్లకు వ్య… Read More
Alert:గుండె పై కరోనా ప్రభావం ఎంత.. యువతలో కూడా... డాక్టర్లు ఏం చెబుతున్నారు..?కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి కొన్ని లక్షల మంది మృతి చెందారు. చైనాలో తొలి కేసు వెలుగులోకి వచ్చాక ఆ తర్వాత ప్రపంచ … Read More
నిన్న ఆసరా ... ఇవ్వాళ టోకరా .. జనాలు బకరా : నారా లోకేష్ ఫైర్ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు .నిన్న ఆసరా , నేడు టోకరా, జనాలు బకరా అంటూ విరుచుకుపడ్… Read More
0 comments:
Post a Comment