ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. బలోచిస్తాన్ గ్వాదర్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో దాడి చేశారు. నలుగురు టెర్రరిస్టులు ది పెర్ల్ కాంటినెంటల్ (పీసీ) హోటల్లో చొరబడి, కాల్పులకు తెగబడ్డారు. వీరి వద్ద భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నాయని తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WD1liv
పాకిస్థాన్ పై మరోసారి ఉగ్రదాడి : ఫైవ్ స్టార్ హోటల్ పై అటాక్, కొనసాగుతున్న కాల్పులు
Related Posts:
ఏనుగు పిల్ల శవయాత్రను నిర్వహించిన తోటి ఏనుగులు...!నెట్టింట్లో ఓ వీడియో హల్చల్ చేస్తుంది...చనిపోయిన ఏనుగు పిల్లను దహన సంస్కరాలు చేసేందుకు ఏనుగులన్ని కలిసి వెళుతున్న వీడీయోను చూసి నెటిజన్ల హర్ట్ బ్రేక్… Read More
ఏపీకి కొత్త గవర్నర్: జగన్కు సమాచారం ఇచ్చిన పీఎంఓ: సహకారం అందేనా..!ఏపీలో కొత్త గవర్నర్ నియమితులు కానున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుండి ముఖ్యమంత్రికి సమాచారం అందినట్లు సమాచారం. 2009 నుండి ఉమ్మడి రాష్ట… Read More
లోక్సభ ప్రొటెం స్పీకర్గా వీరేంద్ర కుమార్?ఢిల్లీ : మోడీ నేతృత్వంలో ఎన్డీఏ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కొత్తగా ఎన్నికైన ఎంపీలతో త్వరలో లోక్సభ కొలువుదీరనుంది. 17వ లోక్సభ సమావేశాలు ఈ నె… Read More
మరికొన్నిగంటల్లో పెళ్లి .. పత్రికలు ఇవ్వబోయి మృత్యుఒడిలోకి ...నందలూరు : మరికొద్ది గంటల్లో పెళ్లి బాజా మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో ఇటు… Read More
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, తెలంగాణా స్పీకర్ కు సీఎల్పీ విలీనంపై హైకోర్టు షాక్ ... నోటీసులు జారీతెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల వివాదం హైకోర్టుకు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్ర… Read More
0 comments:
Post a Comment