Tuesday, August 6, 2019

కశ్మీర్ విభజన బిల్లుకు లోక్‌సభలోనూ ఆమోదం.. అనుకూలం 367 వ్యతిరేకం 67..

న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ జరిపి .. తర్వాత డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. మెజార్టీ సభ్యులు ఉన్న బీజేపీ, భాగస్వామ్య పక్షాల మద్దతుతో దిగువసభలో ఆమోద ముద్ర పడింది. ఇప్పటికే బిల్లు రాజ్యసభలో ఆమోదం పడటంతో .. రాష్ట్రపతి ఆమోదంతో ప్రక్రియ పరిపూర్ణం కానుంది. తర్వాత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M2lCfH

Related Posts:

0 comments:

Post a Comment