అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ మంత్రులపై ఎమ్మెల్సీ, టీడీపీ అధికార ప్రతినిధి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సాక్షి పత్రిక మరోసారి అబద్ధాలు వండివార్చిందంటూ ఆ పత్రికపైనా మండిపడ్డారు. అమరావతి రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నారని జగన్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధానిపై నరేంద్ర మోడీతో చర్చించా: జగన్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ విమర్శలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36cygiJ
మొనగాడు జగన్ వచ్చి.. చేస్తున్నారట!: ‘ఫేక్’ బతుకంటూ నారా లోకేష్ తీవ్ర విమర్శలు
Related Posts:
ఇటు అనంతపురం.. అటు ఆదిలాబాద్: తెలుగు రాష్ట్రాల్లో దాడిచేసేందుకు వస్తున్న మిడతల దండుఓ వైపు దేశాన్ని కరోనావైరస్ పీడిస్తుంటే ఇది చాలదన్నట్లుగా మరో గండం మిడతల రూపంలో దేశంపై దాడి చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఉత్తరాది దేశాల్లోకి ప్రవేశించిన … Read More
ఆకుపచ్చ సోన, ఒకటి కాదు ఆరు కోళ్ల నుంచి.. 9 నెలల నుంచి వింత, ఫోటో పోస్ట్ చేయడంతో వైరల్..కోడి గుడ్డు సోన పసుపుపచ్చ రంగులో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కేరళలో ఓ ఫౌల్ట్రీఫామ్లో కోళ్లు పెట్టే గుడ్లు ఆకుపచ్చలో ఉంటున్నాయి. అదీ కూడ… Read More
ముస్లిం స్మశాన వాటికలో నిరాకరణ: హిందూ స్మశాన వాటికలో ముస్లిం వ్యక్తికి అంత్యక్రియలుహైదరాబాద్: కరోనావైరస్ కారణంగా చనిపోయాడనే అనుమానంతో ఓ ముస్లిం వ్యక్తిని ముస్లిం స్మశానవాటికలో అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. దీంతో అతడి మృతదేహాని… Read More
యుద్ధం తప్పదా:చైనా మరో పెనువివాదం.. వినాశనమన్న అమెరికా.. హాంకాంగ్ సెక్యూరిటీ బిల్లు పాస్..చూడబోతే చైనాకు కాలంమూడినట్లుంది. ఇటు భారత భూభాగాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోన్న డ్రాగన్ దేశం.. అటు హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని కాలరాస్తూ మరో వివాద… Read More
ఆ ఐదు రాష్ట్రాల నుంచి ట్రాన్స్పోర్ట్ బంద్, కరోనా కేసులు పెరగడంతో కీలక నిర్ణయం..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలతో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే వైరస్ ప్రభా… Read More
0 comments:
Post a Comment