అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ మంత్రులపై ఎమ్మెల్సీ, టీడీపీ అధికార ప్రతినిధి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సాక్షి పత్రిక మరోసారి అబద్ధాలు వండివార్చిందంటూ ఆ పత్రికపైనా మండిపడ్డారు. అమరావతి రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నారని జగన్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధానిపై నరేంద్ర మోడీతో చర్చించా: జగన్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ విమర్శలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36cygiJ
Tuesday, December 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment