Tuesday, December 31, 2019

మొనగాడు జగన్ వచ్చి.. చేస్తున్నారట!: ‘ఫేక్’ బతుకంటూ నారా లోకేష్ తీవ్ర విమర్శలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ మంత్రులపై ఎమ్మెల్సీ, టీడీపీ అధికార ప్రతినిధి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సాక్షి పత్రిక మరోసారి అబద్ధాలు వండివార్చిందంటూ ఆ పత్రికపైనా మండిపడ్డారు. అమరావతి రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నారని జగన్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధానిపై నరేంద్ర మోడీతో చర్చించా: జగన్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ విమర్శలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36cygiJ

Related Posts:

0 comments:

Post a Comment