ఇక నుండి ఏపీలో ఇసుకను డోర్ డెలివరీ చెయ్యాలని సీఎం జగన్ నిర్ణయించారు.సామాన్యులకు సకాలంలో ఇసుకను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసిన వైసీపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.ర్యాంపుల్లో ఏవిధమైన దోపిడీకి అవకాశం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన ఇసుక పాలసీని అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఇసుక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QxVeKw
ఏపీలో ఇసుక డోర్ డెలివరీకి నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ ... సమీక్షలో కీలక ఆదేశాలు
Related Posts:
సీబీఎన్కు కొత్త అర్ధం చెప్పిన జగన్- కరోనాకు భయపడే నాయుడంటూ సెటైర్లుఏపీ అసెంబ్లీలో నివర్ తుపానుపై చర్చ ముగింపు సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. ఇందులో ఆయన ‘నివర్ తుపానుకు సంబంధించిన నష్టంపై ఇంకా అంచనాలు జరుగుతున్నా… Read More
మండలిలో చంద్రబాబు 'మనసులోమాట' రచ్చ .... ముగ్గురు మంత్రుల మూకుమ్మడి దాడిఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. తొలిరోజే అసెంబ్లీ రచ్చ రచ్చగా మారి టిడిపి నేతల సస్పెన్షన్ కు దారి తీసింది. ఇక శాసనమండలిల… Read More
అనాథ టాపర్కు ఐఐటీ సీటు దక్కేనా? -చిన్న క్లిక్తో జీవితం తలకిందులు -రంగంలోకి సుప్రీంకోర్టుదేశంలో విద్యా వ్యవస్థ, ఆన్ లైన్ విధానంపై ఎప్పుడో ముగిసిన చర్చ మళ్లీ మొదలైంది. ‘నిమిషం' నిబంధన వల్ల పరీక్ష రాయలేకపోయామనో, మంచి మార్కులు రాలేదన్న బాధతోన… Read More
ఏ ప్రాంతంలో ఏం పండుతుందో చెప్పాలని లోకేష్ కు బొత్సా సవాల్ ... లోకేష్ సీరియస్నేడు తొలిరోజు శీతాకాల సమావేశాల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి బ… Read More
CM PA: నేను ఆత్మహత్యాయత్నం చేశానా ? ఎవరు చెప్పారు ?, సీఎం పీఏ రివర్స్ గేర్, ఆ రోజు ఇది జరిగింది !బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పపొలిటికల్ పీఏ ఎన్ఆర్. సంతోష్ ఆత్మహత్యాయత్నం వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. నాలుగు రోజుల నుంచి బెంగళూర… Read More
0 comments:
Post a Comment