Monday, December 30, 2019

ఏపీలో ఇసుక డోర్ డెలివరీకి నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ ... సమీక్షలో కీలక ఆదేశాలు

ఇక నుండి ఏపీలో ఇసుకను డోర్‌ డెలివరీ చెయ్యాలని సీఎం జగన్ నిర్ణయించారు.సామాన్యులకు సకాలంలో ఇసుకను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసిన వైసీపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.ర్యాంపుల్లో ఏవిధమైన దోపిడీకి అవకాశం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నూతన ఇసుక పాలసీని అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఇసుక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QxVeKw

Related Posts:

0 comments:

Post a Comment