కొత్త గూడెం/హైదరాబాద్ : శవ రాజకీయం అంటే ఇదేనేమో..! ఆస్తిలో వాటా ఇస్తేనే దహన సంస్కారాలు నిర్వహించాలంటూ మృతదేహాన్ని రెండు రోజులుగా ఇంట్లోనే ఉంచి ఇంటికి కుటుంబ సభ్యులు తాళం వేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో చోటు చేసుకుంది. పాల్వంచ పట్టణంలోని పేట చెరువు ప్రాంతంలో నివసిస్తున్న టీ. సమ్మయ్య భార్య మృతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HrszDP
ఎంత దారుణం..! ఇంట్లోనే మృతదేహం..!ఆస్తి ఇస్తేనే అంత్యక్రియలంటున్న బంధువులు..!!
Related Posts:
పొట్టకూటి కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయి.. సౌదీలో హైదరబాద్ మహిళ అనుమానాస్పద మృతిఆమె భర్త చనిపోయాడు. అంతవరకు హాయిగా సాగిన జీవితంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇద్దరు ఆడపిల్లలు. వారి బంగారు భవిష్యత్తు క… Read More
నగరిలో రోజా ఓటమి .. ఏపీలో వైసీపీ విజయం .. రోజాను టెన్షన్ పెడుతున్న ఎగ్జిట్ పోల్స్ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఇప్పుడు నగరి నుండి ఎన్నికల బరిలోకి దిగిన రోజాకు టెన్షన్ మొదలయ్యింది. ఏపీలో వైసీపీ విజయం సాధిస్తుంది కానీ నగరిలో రోజా ఓడిపోతు… Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి ముందు పేలుడు, దుర్మరణం, సినిమా షూటింగ్ కోసం, ప్రముఖ నిర్మాత !బెంగళూరు: బెంగళూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రముఖ నిర్మాత మునిరత్న ఇంటి ముందు జరిగిన పేలుడులో ఒకరు దుర్మరణం చెందారు. పోలీసుల విచారణలో పేలుడుకు కారణాలు వె… Read More
జాతీయ సర్వేల్లో ఊసే లేని జనసేన ..పవన్ కళ్యాణ్ పార్టీ ఆశలు గల్లంతేనా ?ఏపీ ఎన్నికల ఫలితాలు ఇలా ఉండొచ్చు అంటూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు జనసేనను జీరోగా చూపించాయి . ఏడోదశ ఎన్నికలు ముగిసిన వెంటనే పలు జాతీయ సర్వే సంస్థలు… Read More
మహిళలపై అత్యాచారం: బుల్లితెర నటుడితో సహ ముగ్గురు అరెస్టు, ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే !బెంగళూరు: ఇద్దరు మహిళల మీద అత్యాచారం చేశారని నమోదు అయిన కేసులో కన్నడ బుల్లితెర నటుడితో సహ ముగ్గురిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. మహిళలను వైద్యపర… Read More
0 comments:
Post a Comment