గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే పనిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని మంత్రులు కన్నబాబు, పేర్ని నాని తెలిపారు. రాజధానిపై కమిటీ నివేదిక ఇలా ఉండొచ్చని సీఎం జగన్ చెప్పారే తప్పా, ఇదే ఫైనల్ అని చెప్పలేదని పేర్కొన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రం సమానంగా అభివృద్ధి చెందుతుదని మంత్రి కన్నబాబు చెప్పారు. ప్రతిపక్ష టీడీపీ ఎందుకు ఆందోళనకు గురవుతుందో అర్థం కావడం లేదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38R3Kg4
పవన్ కల్యాణ్ స్వరం మారింది, చంద్రబాబు కన్నా బాధ ఎక్కువే, 3 రాజధానులపై : మంత్రులు కన్నబాబు, నాని
Related Posts:
పవన్ కళ్యాణ్ భారీ విరాళాలు: పీఎం కేర్స్తోపాటు తెలుగు రాష్ట్రాలకు, జగన్ సర్కారుపై ఫైర్హైదరాబాద్/అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనవంతుగా కేంద్ర ప్రభుత్వంతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు భారీ… Read More
ఏపీ డీజీపీ సడన్ విజిట్... చెక్ పోస్టుల్లో పని చేస్తున్న పోలీసులతో, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్కరోనా వైరస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను టెన్షన్ పెడుతుంది . కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపధ్యంలో ప్రజల ఆరోగ్య రక్షణకు పోలీసులు నిర్విరామంగా కృషి … Read More
కరోనా పేషెంట్ల వద్దకు భయంభయంగా.. ఏపీలో వైద్యులకు అరకొర సదుపాయాలు..ఏపీలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఇటు ప్రభుత్వాన్ని, అటు వైద్యులను కూడా టెన్షన్ లోకి నెడుతున్నాయి. గతంలో ఈ స్ధాయిలో విపత్తులను ఎదుర్క… Read More
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం- ఎస్మా పరిధిలోకి వైద్యం, అత్యవసర సేవలు- ఉల్లంఘిస్తే శిక్షలే..ఏపీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వైద్యంతో పాటు ఇతర అత్యవసర సేవల సిబ్బందిని ఎస్మా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. … Read More
ఏప్రిల్ 5న రాత్రి దీప ప్రజ్వలనకు ప్రధాని పిలుపు..జ్యోతిష్యం ఏం చెబుతోంది ?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment