గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే పనిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని మంత్రులు కన్నబాబు, పేర్ని నాని తెలిపారు. రాజధానిపై కమిటీ నివేదిక ఇలా ఉండొచ్చని సీఎం జగన్ చెప్పారే తప్పా, ఇదే ఫైనల్ అని చెప్పలేదని పేర్కొన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రం సమానంగా అభివృద్ధి చెందుతుదని మంత్రి కన్నబాబు చెప్పారు. ప్రతిపక్ష టీడీపీ ఎందుకు ఆందోళనకు గురవుతుందో అర్థం కావడం లేదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38R3Kg4
పవన్ కల్యాణ్ స్వరం మారింది, చంద్రబాబు కన్నా బాధ ఎక్కువే, 3 రాజధానులపై : మంత్రులు కన్నబాబు, నాని
Related Posts:
ఏ-1 చంద్రబాబు, ఏ-2 అచ్చెన్నాయుడు.. రామతీర్థం దాడి ఘటనలో రిమాండ్ రిపోర్ట్రామతీర్ధంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి ఘటనలో కోర్టుకు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పే… Read More
నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన జగన్ -అధికారులపై వేటు చెల్లదు -సుప్రీంకోర్టులో తెలుగు జడ్జి చేతికి కేసుఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికల వ్యవహారం గంటకో మలుపు తిరుగుతోంది. నోటిఫికేష్ జారీకి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సమాయత్తం కాగా, సుప్రీంకోర్… Read More
మాజీ సీజేఐ, ఎంపీ రంజన్ గొగొయ్కు జడ్ ప్లస్ వీఐపీ సెక్యూరిటీన్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్ గొగొయ్కు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ వీఐపీ భద్రతను కల్పించింది. ఈ క్రయంలో ఆయ… Read More
పట్టపగలే దోపిడీ దొంగల బీభత్సం: ముత్తూట్ ఫైనాన్స్లో 25 కిలోల బంగారం, రూ. 96వేలు అపహరణచెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని హోసూరులో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడీ దొంగలు భారీ మొత్తంలో బంగారం, నగదు అపహరించుక… Read More
1వ తేదీ నుంచి ఓటీపీ ద్వారా రేషన్.. ఐరీష్ విధానం ద్వారా కూడా..ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. బయోమెట్రిక్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయని.. ఐరీష్ కూడా యూజ్ చేస్తోంది. ఇంద… Read More
0 comments:
Post a Comment