గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే పనిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని మంత్రులు కన్నబాబు, పేర్ని నాని తెలిపారు. రాజధానిపై కమిటీ నివేదిక ఇలా ఉండొచ్చని సీఎం జగన్ చెప్పారే తప్పా, ఇదే ఫైనల్ అని చెప్పలేదని పేర్కొన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రం సమానంగా అభివృద్ధి చెందుతుదని మంత్రి కన్నబాబు చెప్పారు. ప్రతిపక్ష టీడీపీ ఎందుకు ఆందోళనకు గురవుతుందో అర్థం కావడం లేదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38R3Kg4
పవన్ కల్యాణ్ స్వరం మారింది, చంద్రబాబు కన్నా బాధ ఎక్కువే, 3 రాజధానులపై : మంత్రులు కన్నబాబు, నాని
Related Posts:
జగన్, రఘురామ పోరుతో కేంద్రం ట్విస్ట్ లు-సీబీఐ కేంద్రంగా-బీజేపీపై పోరు వెనుక ?ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనా ధిక్కార స్వరం వినిపిస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుతో సీఎం జగన్, విజయసాయిరెడ్డి సాగిస్తున్న పోరు పతాకస్దాయికి చేర… Read More
కరోనా..కంట్రోల్: ఆ రెండు రాష్ట్రాల్లోనే కలవరం: అక్కడ వీకెండ్ లాక్డౌన్స్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో తగ్గుదల స్థిరంగా కొనసాగుతూనే ఉంది. రెండు, మూడు రాష్ట్రాలు మినహా దాదాపుగా అన్ని చోట్లా సాధ… Read More
ప్రధాని మోడీ అధ్యక్షతన యూఎన్ఎస్సీ కీలక సమావేశం: వ్లాదిమీర్ పుతిన్ హాజరు, పాక్కు షాక్న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం జరగనున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) సముద్ర భద్రత అంశంపై చర్చలో రష్యా అధ్యక్షుడు … Read More
Saudi Arabia: ఉమ్రా యాత్రీకులకు గుడ్న్యూస్: 18 నెలల తరువాతరియాద్: కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలు రోజులు, నెలల తరబడి మూతపడ్డాయి. వాటిని సందర్శించడానికి వచ్చే భక్… Read More
శ్రావణమాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది..ఎలాంటి వ్రతాలు చేయాలి..? శ్రావణమాసం… Read More
0 comments:
Post a Comment