ఏపి డేటా చోరీ కేసులో కొత్త ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. ఏపిలో డేటా చోరీ జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదుల పై విచారణ చేస్తున్న సైబరాబాద్ పోలీసులు చేస్తున్న వ్యాఖ్యలు..వేస్తున్న అడుగులు చూస్తుంటే ఇది ఏపిలోని కీలక మంత్రి ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ వ్యాఖ్యల పరమార్ధం కూడా ఇదే అనే చర్చ సాగు తోంది. ఏం జరిగింది...ఏం జరగబోతోంది..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ITbh4O
Tuesday, March 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment