Wednesday, December 25, 2019

130కోట్ల భారతీయులు ఆత్మవిశ్వాసంతో ఆ సవాళ్లను ఎదుర్కొన్నారు : మోదీ

ఓవైపు దేశవ్యాప్తంగా జాతీయ పౌరసత్వ పట్టిక(NRC),పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భంలో.. ఎన్‌పీఆర్ కూడా వాటికి తోడైంది. ఎన్‌పీఆర్ ఎన్ఆర్‌సీకి దొడ్డిదారి అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఆ రెండింటికీ అసలు సంబంధమే లేదని చెబుతోంది. అయినా దేశంలో పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ఉండగా.. వాటి నుంచి దృష్టి మరల్చేందుకే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35W2l5H

Related Posts:

0 comments:

Post a Comment