కడప/హైదరాబాద్: కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత మేడా మల్లికార్జున రెడ్డి మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండులో వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. పదవులకు రాజీనామా చేసి వచ్చి, 31న అధికారికంగా చేరమని జగన్ చెప్పారని అన్నారు. జగన్తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ! అర్హత లేదు... పార్టీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2B0wEuH
చంద్రబాబు దోపిడీ: టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు, జగన్ను సీఎం చేస్తామని ప్రకటన
Related Posts:
సీఏఏ, ఎన్ఆర్సీ ఎఫెక్ట్: పశ్చిమబెంగాల్ ప్రత్యర్థి జట్ల ఫుట్బాల్ ఫ్యాన్స్ ఏకమయ్యారు!కోల్కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ) వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో గత నెల రోజులుగా ఆందోళనలు, నిరసనలు జ… Read More
విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు: మేనేజ్మెంట్ ట్రైయినీ పోస్టులకు అప్లయ్ చేయండివిశాఖ స్టీల్ ప్లాంట్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా మేనేజ్మెంట్ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హు… Read More
కూల్చడానికి ఇదేమైనా సినిమా సెట్టింగా?: పవన్ కల్యాణ్కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన వైసీపీఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేదాకా నిద్రపోనని, సీఎం జగన్ సర్వనాశనమైపోతాడని తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు అధికార వైసీపీ ది… Read More
అలా చేస్తే వైఎస్కు వెన్నుపోటే.. మగాడివి అనిపించుకుంటావో.. మోసం చేస్తావో : జగన్పై కాంగ్రెస్ నేతఅమరావతి నుంచి రాజధానిని మార్చాలనుకుంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ నేత తులసిరెడ్డి … Read More
జనసేన ఎమ్మెల్యే రాపాక ఉగ్రరూపం: టీడీపీ సభ్యులపై ఘాటు విమర్శలు!అమరావతి: జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. సాధారణంగా పెద్దగా ఎక్కడా ఉద్వేగానికి గురి కారు. ఎంత తీక్షణ విషయాన్నయినా తనదైన శైలిలో వ్యక్తం చేస్తుం… Read More
0 comments:
Post a Comment