శుక్రవారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశాలు అంత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసులు సచిలవాలయం చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. క్యాబినెట్ రోజున ఇతర కొత్త వ్యక్తుల ఎవరు సచివాలయం ప్రాంతాల్లోకి రాకుండా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్తవారు ఎవరైన వస్తే తమకు సమాచారం అందించాలని మందడం ప్రాంతంలోని ఇళ్లకు నోటీసులు అంటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t2AXV4
ఏపీ క్యాబినెట్కు భారీ బందోబస్తు... కొత్తవారిని ఇళ్లలోకి రానివ్వద్దని నోటీసులు
Related Posts:
1000 కేసులు.. 14 రాష్ట్రాల పోలీసులకు చుక్కలు.. నెల్లూరులో చిక్కిన ఏటీఎం క్లోనింగ్ క్రిమినల్..!నెల్లూరు : వెయ్యికి పైగా కేసులున్న ఘరానా దొంగ. 14 రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఏటీఎం కనిపిస్తే చాలు డబ్బులు మాయం చేస… Read More
రైల్వే ఉద్యోగాలు : నార్త్ ఫ్రంటీరియర్ రైల్వేలో 2590 అప్రెంటిస్ ఉద్యోగాలునార్త్ ఫ్రంటీరీయర్ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 2590 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హుల… Read More
సీబీఐ ముందు బాంబు పేల్చిన ఐపీఎస్, 600 మంది ఫోన్లు ట్యాపింగ్ ?: కింగ్ పిన్ !బెంగళూరు: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి నుంచి కీలకమైన సమాచారం … Read More
పంజాబ్ & సింద్ బ్యాంకులో ఉద్యోగాలు: వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్పంజాబ్ మరియు సింద్ బ్యాంకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఏజీఎం, కంపెనీ సెక్రటరీ, రాజభాష అధికారి, లా మేనేజర్… Read More
కాంగ్రెస్ కు రాములమ్మ గుడ్ బై..! బీజేపీలోకి రీ ఎంట్రీ ఖాయం: ముహూర్తం ఫిక్స్..!కొద్ది రోజులుగా సాగుతున్న ప్రచారానికి దాదాపు ముగింపు లభిస్తోంది. అంచనా వేసిన విధంగానే ప్రముఖ సినీ నటి..తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి కాంగ్రెస్… Read More
0 comments:
Post a Comment