Wednesday, December 25, 2019

‘అటల్ భూజల్ పథకం’ ప్రారంభించిన ప్రధాని మోడీ: రూ. 600 కోట్ల కేటాయింపు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 95వ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోపాటు పలువురు కేంద్రమంత్రులు, నేతలు బుధవారం అటల్ సమాధి స్థల్ వద్ద ఆయనకు నివాళులర్పించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ రూ. 600 కోట్ల ఖర్చుతో కూడిన గ్రౌండ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/370korM

Related Posts:

0 comments:

Post a Comment