Thursday, November 21, 2019

కర్ణాటక బై పోల్స్: రెబల్స్‌పై వేటు, ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగడంతో చర్యలు

కర్ణాటకలో 15 స్థానాలకు జరగబోతున్న ఉప ఎన్నిక హీట్ పుట్టిస్తోంది. ఆయా చోట్ల కాంగ్రెస్-జేడీఎస్ నుంచి బీజేపీలో చేరిన వారికి పార్టీ టిక్కెట్లు ఇచ్చింది. అయితే ఇద్దరు బీజేపీ నేతలు నామినేషన్లు వేయడంతో ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ వెనక్కి తీసుకోవాలని ఆదేశించినా.. బేఖాతరు చేయడంతో పార్టీ నుంచి బహిష్కరించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KIychU

Related Posts:

0 comments:

Post a Comment