Friday, May 15, 2020

సెల్ ఫోన్ ద్వారా కరోనా వ్యాప్తిస్తుందట- ఎయిమ్స్ రాయ్ పూర్ అధ్యయనంలో షాకింగ్ నిజాలు...

కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పలు అధ్యయనాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైరస్ వ్యాప్తికి గల అన్ని అవకాశాలను వైద్యులు, నిపుణులు, శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వైరస్ వ్యాప్తికి సంబంధించి పలు సంచలన అధ్యయనాలు వెలువడ్డాయి. తాజాగా ఇదే కోవలో ఎయిమ్స్ రాయ్ పూర్ డాక్టర్లు నిర్వహించిన ఓ అధ్యయనం అంతర్జాతీయంగా పేరున్న ఓ హెల్త్ మ్యాగ జైన్ లో ప్రచురితమైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/362LhvO

0 comments:

Post a Comment