విజయవాడలో కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పలువురు రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నగరంలో పోలింగ్ కోసం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. విజయవాడలోని పటమటలంక పోలింగ్ బూత్లో జనసేన అధినేత పవన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qxIAeq
విజయవాడలో జోరుగా పోలింగ్- పడమటలంకలో ఓటేసిన పవన్ కళ్యాణ్
Related Posts:
కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందంటే .. రాందేబ్ బాబా చెప్పిన రహస్యమిదీ ..న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం ఏమై ఉంటుంది. నాయకత్వ లోపం, ప్రభుత్వంపై వ్యతిరేకత అంత లేకపోవడం, శ్రేణుల్లో లోపించిన ఐకమత్యం, టిక… Read More
జగన్ కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రావద్దంటున్న భట్టి... వస్తే తప్పేంది అంటున్న జగ్గుభాయ్!కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రావడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే పలు భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ సీఎల్స… Read More
ఈ సముద్ర జీవి విడుదల చేసే ఉమ్ముకు ఇంత డిమాండా..? ఇందులో ఏముందబ్బా..?ముంబై: సముద్రంలో ఎన్నో జీవులు ఉంటాయి. ఆ ప్రాణుల కోసం మనిషి వేట సాగిస్తూ ఉంటాడు. సముద్రంలో వేట అంటే అందరికీ గుర్తుకు వచ్చేది చేపలు. చేపలతో పాటు కొందరు … Read More
తండ్రిరూప రాక్షసుడు.. కూతురిపై పాడుపని యత్నం, గొడ్డలితో నరికిన మహిళడెహ్రాడూన్ : కలికాల ప్రభావమో ? లేక ఆధునిక పోకడలో తెలియదు కానీ .. సమాజంలో వావి వరుస మరచిపోతున్నారు. ఇక మద్యం తాగిన కొందరు తమ హద్దులు మీరి ప్రవర్తిస్తున… Read More
జేడీయూకు డిప్యూటీ స్పీకర్ పదవి? వైసీపీని బీజేపీ పక్కనబెట్టిందా?ఢిల్లీ : లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఏ పార్టీకి కేటాయిస్తారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. భాగస్వామ్య పక్షాలకు కాకుండా ఇతర పార్టీలకు ఆ పదవి ఇవ్వా… Read More
0 comments:
Post a Comment