తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీతో రాజకీయ ప్రభంజనం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నదివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి తనయ వైయస్ షర్మిలా రెడ్డి సీఎం కేసీఆర్ తో సహా టిఆర్ఎస్ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి సీఎం కెసిఆర్ సహా, టిఆర్ఎస్ నేతలు కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు షర్మిల.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hbglQ8
ఖబడ్దార్ కేసీఆర్ ... గజదొంగ నువ్వే .. వైఎస్సార్ మహానేత నీలాగా కాదు : వైఎస్ షర్మిల వార్నింగ్
Related Posts:
వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్ వరుసగా నాలుగో ఏడాది కూడా నిలిచింది. ఐక్యరాజ్య సమితి స్పాన్సర్షిప్తో గాలప్ సంస్థ రూపొందించిన 'వరల్డ్ హ్యాప… Read More
దేశంలో మళ్ళీ లాక్ డౌన్ టెన్షన్ : భారీగా కరోనా కేసులు , హోరాహోరీగా ఎన్నికలుభారతదేశంలో మరోమారు కరోనా పంజా విసురుతోంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని, కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట్రాల ముఖ… Read More
అమరావతిలో జగన్కు వరుస షాక్లు- దర్యాప్తు సంస్ధల వైఫల్యం- లోపం ఎక్కడంటే ?ఏపీలో రాజధాని అమరావతి నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని వైసీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అధికారం చేపట్టాక మంత్రివర్గ ఉపసంఘంతో పాటు సీఐడీ, ఏసీబీ విచార… Read More
రిజర్వేషన్లు ఇంకా ఎన్ని తరాలు ? మహారాష్ట్ర మరాఠా కోటా అంశంపై విచారణలో సుప్రీం ధర్మాసనం ప్రశ్నవిద్య, ఉద్యోగాలలో ఇంకా ఎన్ని తరాల పాటు రిజర్వేషన్లు కొనసాగుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. మరాఠా కోటా అంశంపై విచారణ సందర్భంగా ఐదుగురు సభ్య… Read More
సాగర్ బరిలో జనసేన.. అభ్యర్థి ఎవరంటే, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా...నాగార్జున సాగర్ ఉప ఎన్నిక బరిలో జనసేన దిగనుంది. ఈ మేరకు ఆ పార్టీ ఇండికేషన్ కూడా ఇచ్చింది. ఇక్కడ ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టంచేసింది. సాగర్తోపాటు… Read More
0 comments:
Post a Comment