తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీతో రాజకీయ ప్రభంజనం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నదివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి తనయ వైయస్ షర్మిలా రెడ్డి సీఎం కేసీఆర్ తో సహా టిఆర్ఎస్ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి సీఎం కెసిఆర్ సహా, టిఆర్ఎస్ నేతలు కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు షర్మిల.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hbglQ8
Saturday, June 26, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment