న్యూఢిల్లీ: ఉగ్రకార్యకలాపాలకు నిధులు సమకూర్చే సంస్థ నుంచి బీజేపీకి విరాళాలు అందాయని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. మీడియాలో వచ్చిన కథనాలను బేస్ చేసుకుని బీజేపీపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడైన ఇక్బాల్ మీమన్ అలియాస్ ఇక్బాల్ మిర్చి నుంచి బీజేపీకి విరాళాలు ఇచ్చిన సంస్థ ఆస్తులు కొనుగోలు చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35nZD8o
బీజేపీకి విరాళాలు ఇచ్చింది ఉగ్రసంస్థతో సంబంధం ఉన్న కంపెనీ: కాంగ్రెస్
Related Posts:
వాస్తు శాస్త్రం: ఇల్లు ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి?ప్రతిరోజు ఇంట్లో దీపారాధన జరగాలి. కనీసం వారానికి ఒక సారైన ఇల్లుని శుద్ది చేసుకోవాలి, నీళ్ళలో కాస్త దొడ్డు ఉప్పువేసి ఇళ్ళును శుభ్రపరచుకోవాలి. వారనికి ర… Read More
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ B.Ed, మళ్లీ తెరపైకి : ఓయూలో అడ్మిషన్లుహైదరాబాద్ : బీఈడీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగం అడ్మిషన్లు ప్రారంభించింది. 2014 నుంచి… Read More
రేపు చెప్తా: వంగవీటి రాధాకృష్ణ వద్దకు బాబు రాయబారం, జగన్ గురించి ఏం చెబుతారు?విజయవాడ: తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై మాజీ ఎమ్మెల్యే, విజయవాడ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ సస్పెన్స్లో ఉంచారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై … Read More
టిడిపిలో ఆ నలుగురికే ఎమ్మెల్సీ సీట్లు : వైసిపి లో ఎవరికి దక్కేను..!ఏపి శాసనమండలిలో 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో..టిడిపి - వైసిపి పార్టీల్లో ఆశావాహుల్లో సందడి మొదలైంది. ఫిబ్రవరి 10న వీటికి సంబంధి… Read More
కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ కలిస్తే యూపీలో బీజేపీకి 5 సీట్లే, లేదంటే 18 స్థానాలున్యూఢిల్లీ: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉత్తర ప్రదేశ్లో బీజేపీ, మిత్రపక్షాలు 18 సీట్లు గెలుచుకుంటాయని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ సర్వేలో … Read More
0 comments:
Post a Comment