Saturday, November 23, 2019

బీజేపీకి విరాళాలు ఇచ్చింది ఉగ్రసంస్థతో సంబంధం ఉన్న కంపెనీ: కాంగ్రెస్

న్యూఢిల్లీ: ఉగ్రకార్యకలాపాలకు నిధులు సమకూర్చే సంస్థ నుంచి బీజేపీకి విరాళాలు అందాయని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. మీడియాలో వచ్చిన కథనాలను బేస్ చేసుకుని బీజేపీపై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడైన ఇక్బాల్ మీమన్ అలియాస్ ఇక్బాల్ మిర్చి నుంచి బీజేపీకి విరాళాలు ఇచ్చిన సంస్థ ఆస్తులు కొనుగోలు చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35nZD8o

Related Posts:

0 comments:

Post a Comment