విజయవాడ: తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై మాజీ ఎమ్మెల్యే, విజయవాడ కీలక నేత వంగవీటి రాధాకృష్ణ సస్పెన్స్లో ఉంచారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై రేపు వెల్లడిస్తానని ఆయన బుధవారం తెలిపారు. ఆయన వద్దకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతలను పంపించారు. పవన్ కళ్యాణ్పై కూల్గా పావులు కదుపుతున్న బాబు, ఇక అక్కడ వంగవీటి రాధాకృష్ణ!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Takjet
రేపు చెప్తా: వంగవీటి రాధాకృష్ణ వద్దకు బాబు రాయబారం, జగన్ గురించి ఏం చెబుతారు?
Related Posts:
మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు : వైరల్ అవుతున్న చింతమనేని వీడియో ..!ఏపి ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో నిలిచారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు..సమస్యల తో చింతమనేని ఏపిలోనే ప్రత్యేక గుర్త… Read More
రూ: 600 కోట్ల చీటింగ్ కేసు, బళ్లారి గాలి జనార్దన్ రెడ్డితో సహ పలువురిపై 4,000 పేజీల చార్జ్ షీట్ !బెంగళూరు: ఆంబిడెంట్ కంపెనీ రూ. 600 కోట్ల రూపాయల మోసం కేసులో బెంగళూరు సీసీబీ పోలీసులు ప్రత్యేక కోర్టులో చార్జ్ షీట్ సమర్పించారు. ఆంబిడెంట్ కంపెనీ మోసం … Read More
తరగతి గదిలోతాగి వీరంగం వేసిన బాలికల వ్యవహారం పై బాలల హక్కుల కమీషన్ సీరియస్ .. బాలికలకు కౌన్సిలింగ్తరగతి గదిలో మద్యం సేవించిన విద్యార్థుల వ్యవహారంపై బాలల హక్కుల కమిషన్ దృష్టిసారించింది. పాఠశాల హెడ్మాస్టర్ పై సీరియస్ అయింది. విద్యార్థులపై నిరంతర పర్య… Read More
ఇనామ్ భూములకు ఓకే .. ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం ... 6 లక్షల మందికి ప్రయోజనంఅమరావతి : గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న ఇనామ్ భూముల సమస్య తీరనుంది. 1957 నుంచి 2013 వరకు రిజిస్ట్రేషన్ అయిన భూములకు రైత్వారీ పట్టాలు చెల్లుబాటు అయ్యేల… Read More
రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ : డబుల్ ఓటింగ్ కు అడ్డుకట్ట...!ఆంధ్రప్రదేశ్..తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిం చినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పో… Read More
0 comments:
Post a Comment