న్యూఢిల్లీ: లాక్డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీంతోపాటు జిమ్లు, యోగా కేంద్రాలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఏపీలో కరోనా కల్లోలం: ఒక్కరోజే 10వేలకుపైగా పాజిటివ్ కేసులు, 65 మంది మృతి, జిల్లాల వారీగా..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P9Rs9C
అన్లాక్ 3.0: రాత్రి కర్ఫ్యూ పూర్తిగా ఎత్తివేత, సినిమా హాళ్లకు నో, జిమ్స్కు ఓకే
Related Posts:
వీడియో చూడండి : అంబులెన్స్ ట్రీట్మెంట్ : తమిళనాడు పోలీసులు ఇస్తున్న చికిత్స జర దేఖో..!తమిళనాడు: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించడం జరుగింది. అయితే లాక్డౌన్ అంటే ఒక్క నిత్యావసర సేవలు తప్ప మిగతావన్నీ … Read More
రంగనాయక సాగర్ ప్రారంభోత్సవ వేళ.. హరీశ్పై కేటీఆర్ సరదా కామెంట్స్.. ఏమన్నారంటేతెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంలో భాగంగా నేడు(ఏప్రిల్ 24)న మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సిద్దిపేట జిల్… Read More
coronavirus:కుత్బుల్లాపూర్ 3 జోన్లలో కంటైన్మెంట్ ఎత్తివేత, 14 రోజులుగా నో పాజిటివ్ కేసు...కరోనా వైరస్ కోసం పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో కొన్నిప్రాంతాల్లో వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఆ జాబితాలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చేరింది. వాస్తవానికి హై… Read More
డ్యాన్సులు వేసుకుంటూ..పూలు చల్లుకుంటూ ..రోజాపై బొండా ఉమా ఫైర్ ..ఇంకా ఏమన్నారంటేనగరి ఎమ్మెల్యే రోజాతో పాటు ఏపీలోని వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టారాజ్యంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆగ్రహం వ్యక్… Read More
నిమ్మగడ్డ లేఖపై మరో సంచలనం-ఆధారాల ధ్వంసం..సీఐడీ దర్యాప్తు కలకలం..ఏపీలో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుంచి తప్పుకున్నా.. ఆయనపై సాగుతున్న దర్యాప్తు ఇంకా సంచలనాలు రేపుతూనే ఉంది. ముఖ్యంగా ఆయన కేంద్రా… Read More
0 comments:
Post a Comment