న్యూఢిల్లీ: ఢిల్లీ కాలుష్య తీవ్రత నేపథ్యంలో హైదరాబాద్ను రెండో రాజధాని చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఇటీవల మహారాష్ట్ర గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ను దేశ రెండో రాజధాని చేయాలనే డిమాండ్లు గతంలో కూడా వినిపించాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qksD29
హైదరాబాద్ దేశ రెండో రాజధాని: కిషన్ రెడ్డి ఏం చెప్పారంటే..?, ‘కేసీఆర్ మొండివైఖరి వీడాలి’
Related Posts:
కనకదుర్గమ్మ కళ్యాణ బ్రహోత్సవాలు ... నేటి నుండి ప్రారంభంఏపీలోని బెజవాడలో కొలువైన తల్లి కళ్యాణ బ్రహ్మోత్సవాల సంరంభం ఆరంభం అయ్యింది . అమ్మలగన్న అమ్మ, మూలపుటమ్మ, సాక్షాత్ పెద్దమ్మ, దుర్గ మాయమ్మ... అని భక్త జను… Read More
ఎండాకాలమంటూ సల్లబడుతున్నారా?.. బీరు సీసాల్లో తేళ్లు వస్తున్నాయట..! జర భద్రంపరకాల : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాలలో మద్యం ప్రియుడికి షాకిచ్చే అంశం ఎదురైంది. అసలే ఎండాకాలం.. ఆపై ఆదివారం కావడంతో కాసింత చల్లబడుదామనుకున్నాడు ఓ యు… Read More
సర్వేలు ప్రారంభం..పోలింగ్ పూర్తయినా : నాడి అర్దం కాని అభ్యర్దులు : 40 రోజుల టెన్షన్ తప్పుదు..!అభ్యర్దుల ఎంపిక పై సర్వే. పార్టీ గెలుపు అవకాశాల పై సర్వే. పోలింగ్ జరిగే వరకూ ధీమా. కానీ, ఇప్పుడు కొత్త టెన్షన్. పోలింగ్ ముగిసింది..ఓటరు నాడి… Read More
మూడు లక్షల మంది తెలుగు ఓటర్లు: అక్కడ గెలవాలంటే.. మనోళ్లు దయ తల్చాల్సిందే!ముంబై: మహారాష్ట్రలోని షోలాపూర్ లోక్ సభ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. షోలాపూర్ సిటీ సహా చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్తే.. తెలంగాణలో కలియ తిరిగినట్టు… Read More
మోడీ వెంట బ్లాక్ బాక్స్! అనుమానాలెన్నో? ఈసీకి ఫిర్యాదు!బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రయాణించిన హెలికాప్టర్ లో ఓ పేద్ద నల్లరంగు ట్రంకు పెట్టె వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించి… Read More
0 comments:
Post a Comment