Sunday, November 17, 2019

హైదరాబాద్ దేశ రెండో రాజధాని: కిషన్ రెడ్డి ఏం చెప్పారంటే..?, ‘కేసీఆర్ మొండివైఖరి వీడాలి’

న్యూఢిల్లీ: ఢిల్లీ కాలుష్య తీవ్రత నేపథ్యంలో హైదరాబాద్‌ను రెండో రాజధాని చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఇటీవల మహారాష్ట్ర గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ను దేశ రెండో రాజధాని చేయాలనే డిమాండ్లు గతంలో కూడా వినిపించాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qksD29

Related Posts:

0 comments:

Post a Comment