ఏపీలోని బెజవాడలో కొలువైన తల్లి కళ్యాణ బ్రహ్మోత్సవాల సంరంభం ఆరంభం అయ్యింది . అమ్మలగన్న అమ్మ, మూలపుటమ్మ, సాక్షాత్ పెద్దమ్మ, దుర్గ మాయమ్మ... అని భక్త జనులందరూ కొలిచే ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ కళ్యాణ బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. దుర్గమ్మ కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 15 నేటి నుంచి ప్రారంభమై 22 వరకు కొనసాగనున్నాయి. కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా దుర్గమ్మను దర్శించుకునేందుకు అశేష భక్తజనులు ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KFTA9O
కనకదుర్గమ్మ కళ్యాణ బ్రహోత్సవాలు ... నేటి నుండి ప్రారంభం
Related Posts:
లండన్లో హైదరాబాదీ దారుణహత్య: కేసీఆర్ సర్కార్ను ఆశ్రయించిన బాధిత కుటుంబంలండన్: జీవనోపాధి కోసం లండన్కు వెళ్లిన హైదరాబాద్కు చెందిన యువకుడొకరు దారుణహత్యకు గురయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఈ ఘట… Read More
తిరుమల శ్రీవారి బంగారునిల్వలు ఎన్ని టన్నులంటే .. ఒక చిన్న దేశంలో ఉండే బంగారునిల్వలంతవడ్డీ కాసుల వాడు వేంకటేశుడు .. ఏడుకొండలవాడు .. శేషాచల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రపంచంలోనే అపర కుబేరుడు . ఆయన సిరి స… Read More
ఆగస్టు 15లోగా పరిష్కారం చూపండి.. అయోధ్య వివాదంలో మధ్యవర్తులకు సుప్రీం సూచన..ఢిల్లీ : అయోధ్య భూవివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు మరింత గడువు ఇచ్చింది. ఆగస్టు 15లోగా సమస్యకు పరిష్కారం చూపాలని త్రిసభ్… Read More
నేడు, రేపు వడగాల్పులు..! గాలి తిరుగుళ్లు ఆపకపోతే 'స్ట్రోక్' తప్పదు మరి..!!హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలు ఎడారి ప్రాంతంలో వచ్చే వేడి సెగలను మరిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో నేడు, రేపు కూడా వడగాల్పులు, అధిక ఉష్ణ… Read More
పేదోళ్ల కిడ్నీలు పెద్దోళ్లకు.. హైదరాబాద్ వ్యక్తి కిడ్నీ విశాఖలో మాయంవిశాఖపట్నం : ఆర్థిక అవసరాలే ఆసరాగా మధ్యతరగతి జీవుల కిడ్నీలు కొట్టేస్తున్నారు కంత్రీగాళ్లు. యాంత్రిక జీవనంలో భాగంగా ఆహారపు అలవాట్లు మారడంతో కిడ్నీ సమస్… Read More
0 comments:
Post a Comment